Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా రాబోతున్నాడు

Webdunia
శనివారం, 31 మార్చి 2012 (19:28 IST)
WD
నాగబాబు తన కుమారుడు వరుణ్‌ తేజ్‌ను హీరోగా పరిచయం చేయాలనకున్న ఆలోచనను అల్లు అరవింద్‌ గండి కొట్టాడని గతంలో వార్తలు వచ్చాయి. ఏదో సాకు చెబుతూ... ఉండేవాడట. మెగా ఫ్యామిలీలో గొడవలకు ఇది కూడా ఓ కారణంగా గతంలో చెప్పుకున్నారు.

ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ బాధ్యతను పవన్‌కళ్యాణ్‌ చూసుకుంటున్నాడని తెలిసింది. ఆల్‌రెడీ సోదరి కుమారుడు ధర్మతేజ్‌ హీరోగా పరిచయమవుతున్నాడు. వైవిఎస్‌చౌదరి చిత్రం 'రేయ్‌'లో నటిస్తున్నాడు. దానికి ఫైనాన్స్‌ మెగా ఫ్యామిలీ ఇచ్చిందనే వార్తలు కూడా ఉన్నాయి.

అందుకే వరుణ్‌‌ను కూడా హీరోగా చేయాలనే చాలాకాలం నుంచి నాగబాబుకున్న కోరికను గ్రహించిన పవన్‌కళ్యాణ్‌ ఇక నుంచి వరుణ్ బాధ్యతను తనే తీసుకోనున్నట్లు తెలిసింది. దర్శకుడు రవిబాబుతో ఉషాకిరిణ్‌ మూవీస్‌లో చేయాల్సి ఉంది. కానీ వర్కవుట్‌ కాలేదు. తాజాగా గణేష్‌ బాబు నిర్మాతగా వరుణ్‌ తేజ్‌ను పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు రాజమౌళితో పరిచయం చేయించాలని ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. త్వరలో ఆ వివరాలు తెలియనున్నాయి.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments