Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంగోపాల్ వర్మను మించిన "డర్టీ పిక్చర్" ఏక్తా కపూర్

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2011 (13:51 IST)
ఇప్పటివరకూ సంచలనాత్మక చిత్రాలంటే రాంగోపాల్ వర్మ పేరునే చెప్పుకోవడం జరుగుతుండేది. కానీ ఇపుడా ఇమేజ్‌ను సీనియర్ బాలీవుడ్ నటుడు జితేంద్ర కుమార్తె ఏక్తా కపూర్ ఎగరేసుకెళ్లేట్లు కనబడుతోంది. సిల్క్ స్మిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని డర్టీ పిక్చర్ తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించింది ఏక్తా.

రాంగోపాల్ వర్మ బెజవాడ, ఇది ప్రేమకథ కాదు, రక్త చరిత్ర వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తే ఏక్తా కపూర్ మాత్రం సెక్స్ సంబంధమైన విషయాలను, రొమాంటిక్ సంబంధాలను తెరకెక్కిస్తూ సంచలన చిత్రాల నిర్మాతగా పేరు తెచ్చుకుంటోంది. ఇప్పటికే "లవ్ సెక్స్ ఔర్ ధమాకా", "రాగిణి ఎంఎంఎస్" వంటి చిత్రాలను నిర్మించిన ఏక్తా ఇపుడు డర్టీ పిక్చర్‌తో మరోసారి టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయ్యింది.
 
WD


ప్రస్తుతం సిల్క్ స్మిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్న డర్టీ పిక్చర్‌లో స్మిత పాత్రలో నటిస్తున్న విద్యా బాలన్ పోస్టర్లు, ట్రెయిలర్లను చూస్తుంటే కుర్రకారు హాట్ బీట్ పెరిగిపోవడం ఖాయం అంటున్నారు సినీజనం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?