అమ్మతో బాస్మతి బియ్యాన్ని అమ్ముతున్న త్రిష

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2011 (16:08 IST)
మాజీ మిస్ చెన్నై త్రిషా కృష్ణన్ కొత్త అవతారమెత్తింది. తన తల్లితో బాస్మతి బియ్యాన్ని అమ్ముతోంది. ఏంటీ..? ఇది నిజమా..? అనుకుంటున్నారా..? అసలు సంగతి ఏంటయా అంటే... త్రిష తల్లి ఉమా కృష్ణన్ తన కుమార్తెతో నటించే అరుదైన ఛాన్సును దక్కించుకుంది. 

కోహినూర్ బాస్మతి బియ్యాన్నే కొనాలంటూ ఓ ప్రకటనలో తల్లీకూతుళ్లిద్దరూ కలిసి నటించేశారు. దీన్ని షూట్ చేసిన యూనిట్ తల్లీకూతుళ్ల యాక్షన్ అదిరిపోయిందంటున్నారట.

కానీ మొదట్లో ఉమా కృష్ణన్ ఈ ప్రకటనలో నటించేందుకు ససేమిరా అన్నదట. అయితే దర్శకుడు విజయ్ బతిమాలడంతో సరే కానీ అంటూ నటించిందట. కానీ నటనలోకొచ్చేసరికి కూతురు త్రిష యాక్టింగ్‌నే తలదన్నేసిందట. తల్లి యాక్షన్‌ను చూసి త్రిష నోరెళ్లబెట్టిందట. అదీ సంగతి
అన్నీ చూడండి

తాజా వార్తలు

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

Kavitha on AP Deputy CM: పవన్‌పై ఫైర్ అయిన కల్వకుంట్ల కవిత

Amaravati: అమరావతి రెండవ దశ భూ సేకరణకు ఆమోదం

Live Cockroach in Heart: గుండెలో బతికే వున్న బొద్దింక.. అమెరికాకు వెళ్లిన పెద్దాయన.. ఎందుకు?

పరకామణి దొంగతనం కేసు.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నివేదికను సమర్పించిన సిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

Show comments