మగాళ్ళతో మాట్లాడాలంటేనే భయమేస్తోంది: ప్రీతి

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2011 (09:58 IST)
అబ్బా.. ఈ మగాళ్ళతో మాట్లాడాలంటేనే భయమేస్తోందని సొట్టబుగ్గల చిన్నది ప్రీతి జింతా అంటోంది. ఏ పుట్టలో ఎలాంటి పాముందో ఎవరికేం తెలుసని అంటోంది. అందుకే.. మగరాయుళ్ళ చెంతకు చేరాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయాల్సి వస్తోందని వాపోతోంది.

ఇంతకీ.. ఈ సొట్టబుగ్గల చిన్నదాన్ని అంతగా భయపెట్టిన మగాడెవరబ్బా అని బాలీవుడ్ పరిశ్రమ చర్చించుకుంటుందట. ఎవరితోనైనా సరదాగా మాట్లాడినా, జనం ఏదో ఒక లింకు పెట్టేస్తున్నారట. తన క్రికెట్ ఫ్రాంచైజీ భాగస్వామి నెస్ వాడియాతో ఆమె దోస్తీ ఇటీవలే చెడిన విషయం తెల్సిందే. క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో ప్రీతీ చా....లా క్లోజ్‌గా ఉంన్నది. అలాగే, ఒకప్పటి తన టీం ఆటగాడు బ్రెట్‌లీతోనూ ఇదే విధంగా ఉండటమే కాకుండా ఓ నైట్ పార్టీలో వీరిద్దరు మరింతగా దగ్గరైనట్టు ఆ మధ్య వదంతులు కూడా వచ్చాయి.

అందుకే.. ఏ మగాడితో మాట్లాడినా.. లేనిపోని గోల ఎందుకంటూ ఆమె ఏకంగా మగాళ్లతో మాట్లాడడం మానేసిందట. దీనిపై ఈ లిరిల్ గళ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం నా దృష్టంతా నా కెరీర్‌పైనే. ఎవరైనా మగాళ్లు పలుకరించినా, మీ ఆవిడతో కలిసున్నపుడే పలకరించండి అని చెప్పేస్తున్నా. ఎందుకంటే ఎవరితోనైనా సరదాగా మాట్లాడినా ఏదో ఒక లింకు అంటగట్టేస్తున్నారు. ఇలా ఉండడం నాకు చాలా బాధగానే అనిపిస్తోందని వాపోయింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

Kavitha on AP Deputy CM: పవన్‌పై ఫైర్ అయిన కల్వకుంట్ల కవిత

Amaravati: అమరావతి రెండవ దశ భూ సేకరణకు ఆమోదం

Live Cockroach in Heart: గుండెలో బతికే వున్న బొద్దింక.. అమెరికాకు వెళ్లిన పెద్దాయన.. ఎందుకు?

పరకామణి దొంగతనం కేసు.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నివేదికను సమర్పించిన సిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

Show comments