Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకి ఐశ్వర్య కిడ్నీ దానం చేసిందా...?!!

Webdunia
సోమవారం, 20 జూన్ 2011 (13:50 IST)
WD
ఇప్పుడు తమిళ సినిమా పరిశ్రమలో ఇదే గోల. దక్షిణాది సూపర్‌స్టార్ రజినీకాంత్ పెద్ద కుమార్తె తన తండ్రికి మూత్రపిండాన్ని దానం చేసిందన్న వార్తలు షికారు చేస్తున్నాయి.

ఈ వ్యవహారాన్ని మన దేశంలో చేస్తే అందరికీ తెలిసిపోతుంది కనుక ఆయనను సింగపూర్ తరలించి అక్కడే ఈ కిడ్నీ మార్పిడి చేశారని కోలీవుడ్ సినీ వర్గాల భోగట్టా. దీనికితోడు రజినీకాంత్ ఎంతకాలం ఆసుపత్రిలో ఉంటే ఐశ్వర్య కూడా అంతేకాలంపాటు ఆస్పత్రిలోనే ఉండటాన్ని వారు ఉటంకిస్తున్నారు.

ఐతే ఐశ్వర్య భర్త, యువహీరో ధనుష్ మాత్రం ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు. మామయ్య రజినీకి ఎటువంటి కిడ్నీ మార్పిడి చికిత్స జరుగలేదనీ, అటువంటప్పుడు తన భార్య ఐశ్వర్య తన కిడ్నీని దానం చేసే ప్రశ్న ఇంకెక్కడుంటుందని చెపుతున్నాడు. ఏదైతేనేం రజినీ మునుపటిలా యాక్టివ్‌గా మారిపోడంపై ఆయన అభిమానులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

TVK Vijay Maanaadu: మధురై మానాడుకి వెళ్తూ మూత్ర విసర్జన చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

India: అమెరికాకు స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు- చైనాను అధిగమించిన భారతదేశం

ఆ బిల్లు దేశాన్ని మధ్య యుగంలోకి నెట్టేస్తుంది : రాహుల్ గాంధీ

కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే హోటల్‌కు రమ్మంటున్నారు..

ఢిల్లీలో దారుణం : అమ్మానాన్నలను చంపేసిన కుమారుడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

Show comments