Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొల్లాచ్చిలో చరణ్, కాజల్... ప్రకృతిఅందాల నడుమ రొమాన్స్!

Webdunia
శుక్రవారం, 14 మార్చి 2014 (12:10 IST)
FILE
ఎవడు సినిమా తర్వాత రామ్ చరణ్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతోంది. ఇందులో చరణ్ సరసన కాజల్ నటిస్తోంది. హీరో శ్రీకాంత్, కమలిని ముఖర్జీలు కూడా ప్రధాన భూమిక పోషించనున్నారు.

ప్రస్తుతం పొల్లాచ్చిలో ప్రకృతి అందాల నడుమ చరణ్, కాజల్‌పై ఓ రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఇది పూర్తవగానే ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభిస్తారు. ఈ నెల 26 వరకు అక్కడే షెడ్యూల్ కొనసాగుతుంది. కుటుంబ బంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు నిండిన కథతో ఈ సినిమా రూపొందుతోందని నిర్మాత బండ్ల గణేష్ చెబుతున్నాడు. తమన్ దీనికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

Show comments