పొల్లాచ్చిలో చరణ్, కాజల్... ప్రకృతిఅందాల నడుమ రొమాన్స్!

Webdunia
శుక్రవారం, 14 మార్చి 2014 (12:10 IST)
FILE
ఎవడు సినిమా తర్వాత రామ్ చరణ్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పొల్లాచ్చిలో జరుగుతోంది. ఇందులో చరణ్ సరసన కాజల్ నటిస్తోంది. హీరో శ్రీకాంత్, కమలిని ముఖర్జీలు కూడా ప్రధాన భూమిక పోషించనున్నారు.

ప్రస్తుతం పొల్లాచ్చిలో ప్రకృతి అందాల నడుమ చరణ్, కాజల్‌పై ఓ రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఇది పూర్తవగానే ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభిస్తారు. ఈ నెల 26 వరకు అక్కడే షెడ్యూల్ కొనసాగుతుంది. కుటుంబ బంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు నిండిన కథతో ఈ సినిమా రూపొందుతోందని నిర్మాత బండ్ల గణేష్ చెబుతున్నాడు. తమన్ దీనికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి వర్సెస్ మావిగన్- 2029 ఎన్నికల్లో ప్రత్యక్ష పోరు?

పెద్దల అజాగ్రత్త: ఆడుకుంటూ భవనం పైనుంచి కిందపడ్డ చిన్నారి, వీడియో

శివాలయంలో గంట కొట్టిన మహిళ, షాక్‌తో అక్కడికక్కడే మృతి, వీడియో

నీటి కొరత... రాయలసీమలో చిరుతల సంచారం.. వీధికుక్కలు చిరుతను చంపేశాయ్!

భూమిని తవ్వితే బంగారు కుండలు- కాపలాగా నల్లత్రాచు పాములు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలుతో పాటు తినకూడని పదార్థాలు ఏమిటి?

ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

Show comments