అక్కినేని అఖిల్ 'మనం'లో నటించట్లేదు!

Webdunia
బుధవారం, 20 నవంబరు 2013 (12:34 IST)
FILE
అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి నటిస్తున్న 'మనం' సినిమాలో నాగార్జున చిన్న కొడుకు అఖిల్ కూడా నటిస్తాడంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అఖిల్ మనం సినిమాలో గెస్ట్‌రోల్‌ పోషిస్తున్నాడని ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ చిత్రంలో అఖిల్ చేయటం లేదని తేలింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇందులో నాగార్జున రెండో కుమారుడు అక్కినేని అఖిల్ గెస్ట్‌రోల్‌లో కనిపిస్తాడని సమాచారం.

ఈ మల్టీస్టారర్‌లో అక్కినేని హీరోలు ముగ్గురూ కలిసి మందు కొట్టే సీన్ ఉందట. నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి ఈ సీన్ అద్భుతంగా నటించారని, నైగచైతన్య కాస్త ఇబ్బంది పడినప్పటికీ నాగ్ ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్‌తో ఈ సీన్ బాగా చేసాడని సమాచారం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

విజయవాడ రైల్వే స్టేషన్‌: ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ (video)

తొలి ఎమెర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై ప్రధాని మోడీ ఎయిర్‌క్రాఫ్ట్ ల్యాండ్, video

Kolkata: బురఖాతో ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య-గణిత పరీక్ష బాగా రాయలేదని?

Jaipur road accident: కోట-జైపూర్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

జగన్మోహన్ రెడ్డి మోదీ దత్తపుత్రుడు.. బీజేపీకి బినామీగా మారారా? -షర్మిల ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో కండరాల నొప్పి, బహిష్టు నొప్పి తగ్గుతుంది

వేసవిలో చల్లచల్లగా కర్బూజ రసం తాగితే ఇవే ప్రయోజనాలు

మేడ్ ఇన్ ఇండియా, దేశ్ బంధు గుప్తా, లూపిన్ అండ్ ఇండియన్ ఫార్మా పుస్తకం ఆవిష్కరణ

ఓట్స్ తింటే 6 ప్రయోజనాలు, ఏంటవి?

దానిమ్మ పువ్వు కషాయానికి అంత శక్తి వుందా?

Show comments