అక్కినేని అఖిల్ 'మనం'లో నటించట్లేదు!

Webdunia
బుధవారం, 20 నవంబరు 2013 (12:34 IST)
FILE
అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి నటిస్తున్న 'మనం' సినిమాలో నాగార్జున చిన్న కొడుకు అఖిల్ కూడా నటిస్తాడంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అఖిల్ మనం సినిమాలో గెస్ట్‌రోల్‌ పోషిస్తున్నాడని ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ చిత్రంలో అఖిల్ చేయటం లేదని తేలింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇందులో నాగార్జున రెండో కుమారుడు అక్కినేని అఖిల్ గెస్ట్‌రోల్‌లో కనిపిస్తాడని సమాచారం.

ఈ మల్టీస్టారర్‌లో అక్కినేని హీరోలు ముగ్గురూ కలిసి మందు కొట్టే సీన్ ఉందట. నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి ఈ సీన్ అద్భుతంగా నటించారని, నైగచైతన్య కాస్త ఇబ్బంది పడినప్పటికీ నాగ్ ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్‌తో ఈ సీన్ బాగా చేసాడని సమాచారం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కోతిని తోలుతూ హైవోల్టేజ్ విద్యుత్ వైర్లు తగలడంతో భగ్గున మండిపోయాడు, వీడియో

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు- పవన్ కళ్యాణ్

విశాఖలో ఘోరం, పార్టీకి పిలిచి స్నేహితురాలిని చంపేసిన ఫ్రెండ్స్, రాత్రి ఆ హోటల్లో ఏం జరిగింది?

నాలుగు చినుకులు పడితే అమరావతి రాజధాని నిర్మాణం ఆగిపోతుంది: పేర్ని నాని

శుభవార్త చెప్పిన డోనాల్డ్ ట్రంప్.. చమురు ధరలు భారీగా తగ్గుగాయ్...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మానసిక ఒత్తిడిని తగ్గించే ఆహార పదార్థాలు కూడా వున్నాయా?

గ్రీన్ పుచ్చకాయ తింటే తలనొప్పి వస్తుంది, ఎందుకని?

పుచ్చకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

మోచేతుల కింద నలుపు రంగు వదిలించుకునేదెలా?

కాహోకాన్ 2026 యొక్క 10వ ఎడిషన్‌ను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Show comments