రామ్ చరణ్ జంజీర్ చిత్రం తెలుగులో 'తుఫాన్'గా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియో విడుదలవుతుంది. ఈ సందర్భంగా అభిమానులకు ఓ ఆఫర్ ఏర్పాటు చేశారు చిత్ర నిర్మాతలు.
ఇందుకోసం కేటాయించిన వీడియో గేమ్ను ఆడి అత్యధిక స్కోర్ పొందితే అందులో 10 మందిని ఎంపిక చేసి 27వ తేదీ శిల్పకళా వేదికలో జరగే ఆడియో కార్యక్రమం కోసం వారికి విఐపీ పాస్లు ఇస్తారు. 'ఎపీపీఎస్.ఫేస్బుక్ కామ్/తుఫాన్' అని క్లిక్ చేస్తే చాలు.. ఆ గేమ్ వివరాలు వస్తాయని నిర్మాతలు వెల్లడించారు. గెలుపొందిన వారి వివరాలు రేపు మధ్యాహ్నం ప్రకటిస్తారు.