Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్ 'ఎవడు'లో కాజల్ చనిపోతుందట...!

Webdunia
సోమవారం, 5 ఆగస్టు 2013 (08:56 IST)
FILE
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, శృతిహాసన్, అమీజాక్సన్ ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం 'ఎవడు'. ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇందులో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్‌లు ప్రత్యేక పాత్రలను పోషించారు. ఇప్పుడు ఈ సినిమాలో తన పాత్రేమిటో కాజల్ బయటపెట్టేసింది.

ఈ సినిమాలో తనది చిన్న పాత్రే అయినప్పటికీ ప్రాధాన్యత ఉంటుందనీ, అయితే ఇందులో తన పాత్ర చనిపోతుందనీ, అక్కడి నుంచి కథ పెద్ద మలుపు తీసుకుంటుందనీ కాజల్ చెబుతోంది. పాత్ర నచ్చడం వల్లే చిన్నదైనా చేశానని చెప్పింది. కాగా, ఈ చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో చరణ్ సరసన శృతిహాసన్, అమీ జాక్సన్ కథానాయికలుగా నటించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments