Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్ - అల్లు అర్జున్ "ఎవడు"కోసం భారీ సెట్

Webdunia
సోమవారం, 28 మే 2012 (18:59 IST)
WD
లేటెస్ట్‌గా రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ కలిసి నటిస్తున్న చిత్రం 'ఎవడు'. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. ఇటీవలే జంజీర్‌ రీమేక్‌లో ముంబైలో షూటింగ్‌ పూర్తిచేసుకుని హైదరాబాద్‌ వచ్చాడు రామ్ చరణ్.

ఎవడు షూటింగ్‌లో పాల్గొనేందుకు ముందుకు వచ్చాడు. సమంతా కాంబినేషన్‌లో సాగే ఓ పాటను తెరకెక్కించారు. అన్నపూర్ణ స్టూడియోలో దీనికోసం ప్రత్యేకంగా సెట్‌ వేశారు. దీనికి 70 లక్షలు ఖర్చు చేశారు. ఓ మాస్‌ సాంగ్‌ కోసం ఇంత ఖర్చు చేయాలా అన్న డౌట్‌ రావచ్చు.

ఈ చిత్రంతో పాటు మరో సినిమా దిల్‌రాజుది ఉంది. అది కూడా ఇక్కడే తీయనున్నారు. కాగా, ఇందులో శ్వేతా భరద్వాజ్‌ అనే హీరోయిన్‌తో ఐటం సాంగ్‌ కూడా చేశారు. దీన్నికూడా అన్నపూర్ణ ఏడెకరాల్లో చిత్రించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు నో పర్మిషన్ : కేంద్రం

ఏపీ లిక్కర్ స్కామ్ : చెవిరెడ్డికి షాకిచ్చిన సిట్ బృందం .. ఇద్దరు పీఏలు అరెస్టు?

దేశంలో కీలక నిబంధనల్లో మార్పులు.. ఐటీఆర్, క్రెడిట్ కార్డులు, తత్కాల్‌ టిక్కెట్ల బుకింక్‌కు ఆధార్ లింక్...

మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఆర్ఎంపీ వైద్యుడు

టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కుప్పకూలిన విమానం... ఆరుగురి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

Show comments