Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్ - అల్లు అర్జున్ "ఎవడు"కోసం భారీ సెట్

Webdunia
సోమవారం, 28 మే 2012 (18:59 IST)
WD
లేటెస్ట్‌గా రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ కలిసి నటిస్తున్న చిత్రం 'ఎవడు'. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. ఇటీవలే జంజీర్‌ రీమేక్‌లో ముంబైలో షూటింగ్‌ పూర్తిచేసుకుని హైదరాబాద్‌ వచ్చాడు రామ్ చరణ్.

ఎవడు షూటింగ్‌లో పాల్గొనేందుకు ముందుకు వచ్చాడు. సమంతా కాంబినేషన్‌లో సాగే ఓ పాటను తెరకెక్కించారు. అన్నపూర్ణ స్టూడియోలో దీనికోసం ప్రత్యేకంగా సెట్‌ వేశారు. దీనికి 70 లక్షలు ఖర్చు చేశారు. ఓ మాస్‌ సాంగ్‌ కోసం ఇంత ఖర్చు చేయాలా అన్న డౌట్‌ రావచ్చు.

ఈ చిత్రంతో పాటు మరో సినిమా దిల్‌రాజుది ఉంది. అది కూడా ఇక్కడే తీయనున్నారు. కాగా, ఇందులో శ్వేతా భరద్వాజ్‌ అనే హీరోయిన్‌తో ఐటం సాంగ్‌ కూడా చేశారు. దీన్నికూడా అన్నపూర్ణ ఏడెకరాల్లో చిత్రించారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments