రామ్ చరణ్ - అల్లు అర్జున్ "ఎవడు"కోసం భారీ సెట్

Webdunia
సోమవారం, 28 మే 2012 (18:59 IST)
WD
లేటెస్ట్‌గా రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ కలిసి నటిస్తున్న చిత్రం 'ఎవడు'. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. ఇటీవలే జంజీర్‌ రీమేక్‌లో ముంబైలో షూటింగ్‌ పూర్తిచేసుకుని హైదరాబాద్‌ వచ్చాడు రామ్ చరణ్.

ఎవడు షూటింగ్‌లో పాల్గొనేందుకు ముందుకు వచ్చాడు. సమంతా కాంబినేషన్‌లో సాగే ఓ పాటను తెరకెక్కించారు. అన్నపూర్ణ స్టూడియోలో దీనికోసం ప్రత్యేకంగా సెట్‌ వేశారు. దీనికి 70 లక్షలు ఖర్చు చేశారు. ఓ మాస్‌ సాంగ్‌ కోసం ఇంత ఖర్చు చేయాలా అన్న డౌట్‌ రావచ్చు.

ఈ చిత్రంతో పాటు మరో సినిమా దిల్‌రాజుది ఉంది. అది కూడా ఇక్కడే తీయనున్నారు. కాగా, ఇందులో శ్వేతా భరద్వాజ్‌ అనే హీరోయిన్‌తో ఐటం సాంగ్‌ కూడా చేశారు. దీన్నికూడా అన్నపూర్ణ ఏడెకరాల్లో చిత్రించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

యుద్ధం ఎపుడు ముగించాలో నిర్ణయించేది మీరు కాదు.. మేమే : ఇరాన్ స్పష్టీకరణ

ఒంటరిగా వద్దు.. సంకీర్ణంతో ముందుకెళ్తేనే మంచిది.. విజయ్‌కి పవన్ కల్యాణ్ సూచన?

తెలంగాణాకు బదిలీ చేయలేదన్న ఆవేదనతో ఏపీ ఉద్యోగి ఆత్మహత్యా? వాస్తవం ఏంటి?

ఆటోను దొంగిలించేందుకు యత్నించి హిందూ బాలుడు.. కొట్టి చంపేసిన దుండగులు...

Kavitha: నిర్వాసితులైన కుటుంబాల కోసం నిరవధిక నిరాహార దీక్ష.. కవితమ్మ అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కడుపులో మంటగా ఉందా?

నెలసరి సమయంలో కడుపునొప్పి, తగ్గించే చిట్కాలు

వేసవిలో గర్భిణీస్త్రీలు ఆరోగ్యం

కిడ్నీలలో సమస్యలు మొదలయ్యాయని చెప్పే లక్షణాలు ఇవే

కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

Show comments