Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబుతో చిత్రం: క్రిష్‌కు అగ్నిపరీక్షే..!

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2011 (17:58 IST)
WD
మహేష్‌బాబు కథానాయకుడిగా 'వేదం' దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ ఉరఫ్‌ క్రిష్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణసంస్థ నిర్మిస్తోంది.

క్లాస్‌, మాస్‌ అంశాలతో రూపొందే ఈ చిత్రకథ అందరినీ అలరించే విధంగా కసరత్తు చేస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో మహేష్‌ సరన నటించేందుకు ముగ్గురు హీరోయిన్లు కావాల్సి ఉంది. కథకు అనుగుణంగా హీరోయిన్ల ఎంపిక ఉంటుందనీ, ఎవరూ ఐటం సాంగ్‌ చేయరనీ క్రిష్‌ చెబుతున్నారు.

అంతలా కథలో మిళితమైన ఆ పాత్రల్ని ఎంపిక చేయడం క్రిష్‌కు ఒక అగ్నిపరీక్షలా తయారైంది. ఈ విషయమై మాట్లాడుతూ.. సినిమా టైటిల్‌ కంటే హీరోయిన్ల వేట చాలా కష్టమైందని సన్నిహితులతో చెప్పినట్లు తెలిసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

58వ ఎజిఎం-66వ జాతీయ సింపోజియం 2025ను ప్రారంభించిన మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్

టీవీ సీరియల్ చూస్తూ భర్తకు అన్నం పెట్టని భార్య, కోప్పడినందుకు పురుగుల మందు తాగింది

Women Entrepreneurship: మహిళా వ్యవస్థాపకతలో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్

Sharmila: జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ దత్తపుత్రుడు.. వైఎస్ షర్మిల ఫైర్

నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ- రూ.5,000 కోట్ల ఆర్థిక సాయంపై విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

Show comments