Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంచన అందాలు ముందు నేటి తారల అందాలు సున్నా

Webdunia
మంగళవారం, 12 జులై 2011 (14:45 IST)
WD
నాటితరం నటీమణులు కాంచన, రాజసులోచన వంటివారి అభినయం, అందాల ముందు నేటితరం తారలు జీరోలని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వ్యాఖ్యానించారు. దాసరి శిష్యుడుగా పేరున్న మోహన్ బాబు ప్రస్తుత హీరోయిన్లను జీరోలతో పోల్చడంతో మరోసారి టాలీవుడ్‌లో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.

మోహన్ బాబుకు చిత్తూరు నాగయ్య అవార్డు ప్రదానం కార్యక్రమం సోమవారం చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడారు. నాటితరం నటీమణుల ప్రతిభను పొగుడుతూ నేటితరం హీరోయిన్లలో ఒకరిద్దరు తప్పించి మిగిలిన వారంతా పనికిరానివారని తేల్చి పారేశారు.

ఇదిలావుంటే ఇటీవల దాసరి నారాయణరావు టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒక్కరికి కూడా నటన చేతకాదనీ, అటువంటివారు హీరోలవడం మన ఖర్మ అంటూ వ్యాఖ్యానించారు. ఇపుడేమో మోహన్ బాబు హీరోయిన్లు జీరోలంటూ చెప్పుకొచ్చారు. అంటే.. ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకులు జీరోలు నటిస్తున్న సినిమాలను చూస్తున్నారన్నమాట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

58వ ఎజిఎం-66వ జాతీయ సింపోజియం 2025ను ప్రారంభించిన మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్

టీవీ సీరియల్ చూస్తూ భర్తకు అన్నం పెట్టని భార్య, కోప్పడినందుకు పురుగుల మందు తాగింది

Women Entrepreneurship: మహిళా వ్యవస్థాపకతలో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్

Sharmila: జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ దత్తపుత్రుడు.. వైఎస్ షర్మిల ఫైర్

నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ- రూ.5,000 కోట్ల ఆర్థిక సాయంపై విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

Show comments