Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఔను..! వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు..!!

Webdunia
శనివారం, 2 జులై 2011 (22:39 IST)
WD
దక్షిణాది మైఖేల్ జాక్సన్‌గా పేరుగాంచిన ప్రభుదేవా తన ప్రియురాలు నయనతారకోసం ఎట్టకేలకు మొదటి భార్యను విడాకులకు ఒప్పించగలిగాడు. శనివారం భార్య రమాలత్, ప్రభుదేవా చెన్నైలోని ఫ్యామిలీ కోర్టు ముందుకు వచ్చారు. విచారణ చేసిన కోర్టు వారి విడాకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ కేసుపై ఈనెల 7వ తేదీన విచారణ జరుగనుంది.

ఇదిలావుండగా తన మొదటి భార్యాపిల్లల పేరన బ్యాంకులో 10 లక్షల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశాడు ప్రభుదేవా. అదేవిధంగా చెన్నై, హైదరాబాదులలో సుమారు 3 కోట్ల రూపాయలు విలువ చేసే భవనాలను వారికి రాసి ఇచ్చాడు.

ఎంతకీ భర్త తన దారికి రాకపోవడంతో రమాలత్ విడాకులు తీసుకునేందుకు అంగీకరించింది. ఇక నయనతార తన పంతాన్ని నెగ్గించుకుని ప్రియుడు ప్రభుదేవాను మొగుడ్ని చేసుకోబోతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

81 సంవత్సరాల వాట్సాప్ ప్రేమ హనీ ట్రాప్‌గా మారింది.. రూ.7లక్షలు గోవిందా

Anjali Arora: థాయిలాండ్ పట్టాయా క్లబ్‌లో అంజలి అరోరా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ (video)

Telangana: ఈ సన్నాసులా తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది?

వీధి కుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు స్టే: కారు ఎక్కి దర్జాగా వెళ్తున్న వీధి కుక్క (video)

కాబోయే భర్తకు అలా దగ్గరైంది.. కానీ వేధింపులకు గురిచేశాడని ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

Show comments