Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో దీపావళి పండుగను ఎప్పుడు జరుపుకోవాలి?

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2022 (10:48 IST)
తెలుగు రాష్ట్రాల్లో దీపావళి  పండుగను ఎప్పుడు జరుపుకోవాలనే దానిపై స్పష్టమైన వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. దీపావళికి సూర్యగ్రహణం ఏర్పడుతోంది. అయితే సూర్యగ్రహణంతో సంబంధం లేకుండా పండుగను జరుపుకోవచ్చు. అమావాస్య తిథి ప్రదోష వేళ వున్న రోజునే దీపావళి నిర్వహించాలి. అది సోమవారం సాయంత్రం వున్నందున ఆ రోజే దీపావళి పండుగను జరుపుకోవాలి. అంతేకానీ మంగళవారం సూర్యగ్రహణం కాబట్టి పూజ చేయకూడదు. 
 
దీపావళి అంటే సూర్యాస్తమయం సమయంలో చేసుకునే పండుగ కాబట్టి  అమావాస్య ఘడియలు వున్న సోమవారం రాత్రి (24తేదీన) లక్ష్మీపూజ చేసి దీపాలు వెలిగించుకోవాలి. అక్టోబర్ 24 సోమవారం రోజు చతుర్థశి తిథి సాయంత్రం ఐదు గంటల లోపు వుందని, ఐదు గంటల తర్వాత అమావాస్య ప్రారంభమవుతుంగని తెలిపారు. అక్టోబర్ 25న మంగళవారం సాయంత్రం దాదాపు 4.20 గంటలకే అమావాస్య పూర్తై పాడ్యమి మొదలవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

లేటెస్ట్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం.. ఎందుకు చేస్తారంటే?

తర్వాతి కథనం
Show comments