Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో దీపావళి పండుగను ఎప్పుడు జరుపుకోవాలి?

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2022 (10:48 IST)
తెలుగు రాష్ట్రాల్లో దీపావళి  పండుగను ఎప్పుడు జరుపుకోవాలనే దానిపై స్పష్టమైన వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. దీపావళికి సూర్యగ్రహణం ఏర్పడుతోంది. అయితే సూర్యగ్రహణంతో సంబంధం లేకుండా పండుగను జరుపుకోవచ్చు. అమావాస్య తిథి ప్రదోష వేళ వున్న రోజునే దీపావళి నిర్వహించాలి. అది సోమవారం సాయంత్రం వున్నందున ఆ రోజే దీపావళి పండుగను జరుపుకోవాలి. అంతేకానీ మంగళవారం సూర్యగ్రహణం కాబట్టి పూజ చేయకూడదు. 
 
దీపావళి అంటే సూర్యాస్తమయం సమయంలో చేసుకునే పండుగ కాబట్టి  అమావాస్య ఘడియలు వున్న సోమవారం రాత్రి (24తేదీన) లక్ష్మీపూజ చేసి దీపాలు వెలిగించుకోవాలి. అక్టోబర్ 24 సోమవారం రోజు చతుర్థశి తిథి సాయంత్రం ఐదు గంటల లోపు వుందని, ఐదు గంటల తర్వాత అమావాస్య ప్రారంభమవుతుంగని తెలిపారు. అక్టోబర్ 25న మంగళవారం సాయంత్రం దాదాపు 4.20 గంటలకే అమావాస్య పూర్తై పాడ్యమి మొదలవుతుంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments