Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి నాడు నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేస్తే?

Webdunia
గురువారం, 5 నవంబరు 2020 (15:21 IST)
దీపావళి రోజున తలస్నానం ఎందుకు చేయాలంటే.. పూర్వ కాలంలో పెద్దలు శనివారం వచ్చిదంటే చాలు.. మనుమళ్లకు మనువరాళ్లకు నువ్వుల నూనెతో తలస్నానం చేయించేవారు. ఇలా తలస్నానం చేయడం వలన కంటి ఎలాంటి హాని చేకూరదని, వృద్ధాప్యంలో కంటి సమస్యలే రావని చెప్తుంటారు. అందుకనే నువ్వుల నూనెతో తలస్నానం చేయిస్తారు.
 
దీపావళి పండుగ రోజున సూర్యోదయానికి ముందుగా లేచి నువ్వుల నూనెను తల మాడుకు, శరీరానికి రాసుకుని.. ఆయిల్ మసాజ్‌ చేసుకుని అరగంట లేదా 15 నిమిషాల పాటు ఆ నూనెంతా శరీరం పీల్చుకున్న తరువాత వేనీళ్లతో కుంకుడు కాయ, సున్నిపిండితో అభ్యంగన స్నానం చేయాలి. భక్తిశ్రద్ధలతో శుచిగా లక్ష్మీదేవికి పూజలు చేయాలి. 
 
ఈ పండుగ నాడు ఇలా చేస్తే.. నరక బాధల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే శనివారం పూట తలంటు స్నానం చేసే వారికి శనిగ్రహదోషాలు తొలగిపోతాయని, శనీశ్వర లేదా.. హనుమంతుని పూజతో నవగ్రహ ప్రభావంతో ఏర్పడే సమస్యలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

08-07- 2025 మంగళవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు

Garuda Vahana Seva: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జూలైలో రెండు సార్లు గరుడ వాహన సేవ

07-07-2025 సోమవారం దినఫలితాలు - పట్టుదలతో వ్యవహరించండి...

06-07-2025 ఆదివారం దినఫలితాలు - భేషజాలకు పోవద్దు.. చాకచక్యంగా వ్యవహరించాలి...

Ekadashi: తొలి ఏకాదశి రోజున ఇవి చేయకండి.. ఇతరులతో అది వద్దు?

తర్వాతి కథనం
Show comments