Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి నాడు నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేస్తే?

Webdunia
గురువారం, 5 నవంబరు 2020 (15:21 IST)
దీపావళి రోజున తలస్నానం ఎందుకు చేయాలంటే.. పూర్వ కాలంలో పెద్దలు శనివారం వచ్చిదంటే చాలు.. మనుమళ్లకు మనువరాళ్లకు నువ్వుల నూనెతో తలస్నానం చేయించేవారు. ఇలా తలస్నానం చేయడం వలన కంటి ఎలాంటి హాని చేకూరదని, వృద్ధాప్యంలో కంటి సమస్యలే రావని చెప్తుంటారు. అందుకనే నువ్వుల నూనెతో తలస్నానం చేయిస్తారు.
 
దీపావళి పండుగ రోజున సూర్యోదయానికి ముందుగా లేచి నువ్వుల నూనెను తల మాడుకు, శరీరానికి రాసుకుని.. ఆయిల్ మసాజ్‌ చేసుకుని అరగంట లేదా 15 నిమిషాల పాటు ఆ నూనెంతా శరీరం పీల్చుకున్న తరువాత వేనీళ్లతో కుంకుడు కాయ, సున్నిపిండితో అభ్యంగన స్నానం చేయాలి. భక్తిశ్రద్ధలతో శుచిగా లక్ష్మీదేవికి పూజలు చేయాలి. 
 
ఈ పండుగ నాడు ఇలా చేస్తే.. నరక బాధల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే శనివారం పూట తలంటు స్నానం చేసే వారికి శనిగ్రహదోషాలు తొలగిపోతాయని, శనీశ్వర లేదా.. హనుమంతుని పూజతో నవగ్రహ ప్రభావంతో ఏర్పడే సమస్యలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

పొలిటీషియన్స్‌తో పడుకోమని నా భర్త వేధిస్తున్నాడు: భార్య ఫిర్యాదు

అన్నీ చూడండి

లేటెస్ట్

18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

18-05-2025 శనివారం దినఫలితాలు - తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు...

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

17-05-2025 శనివారం దినఫలితాలు - చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తధ్యం...

NRI Donor: రూ.1.40కోట్లకు పైగా విరాళం ఇచ్చిన ఎన్నారై దాత

తర్వాతి కథనం
Show comments