Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరకాసుర సంహార క్షేత్రం నరకొత్తూరు, నరకదూరు, నడకుదురు

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (16:09 IST)
ముల్లోకాలను పీడించిన నరకాసుడు జన్మతః భూదేవి పుత్రుడు అతని సంహరించేందుకు శ్రీకృష్ణుడు యుద్ధం చేశాడు. మధ్యలో శ్రీకృష్ణుడు కళ్ళు తిరిగి పడిపోవడంతో భూదేవి అంశతో జన్మించిన సత్యభామ కదనరంగంలో దిగి నరకాసురుడి పీడ విరగడ చేస్తుంది. 
 
సత్యభామకు భూదేవి అంశ ఉన్నందున - నరకుడు భూమి పుత్రుడు కావటంతో సత్యభామ నరకునికి కృష్ణానది ఒడ్డున పిండప్రదానాలు చేసినట్లు నడకుదురు ఆలయం, చారిత్రక, ప్రాచీన శైవక్షేత్రం శ్రీ పృద్వీశ్వర స్వామి ఆలయ స్థలపురాణం ద్వారా తెలుస్తుంది. పృద్విశ్వర స్వామి కూడా భూదేవికి ప్రతి రూపంగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు.
 
నరకాసుర సంహారమునకు వేదికగా నిలిచిన ఈ గ్రామం కాలక్రమంలో నరకదూరు... నడకుదురుగా స్థిరపడినట్లు ఆలయ పండితులు చెబుతుంటారు. ఇంతటి గొప్ప క్షేత్రం మనకు సమీపంలో ఉండటం మన అదృష్టం. శ్రీకృష్ణుడు సత్యభామ విహరించిన పరమ పవిత్ర పాటలీ వనం ఇప్పటికీ ఆలయం పక్కనే ఉంది. పాటలీ వృక్షాలు కాశీలో, నడకుదురులో మాత్రమే కనిపించడం విశేషం. 
ఈ వృక్షాలను వేరే చోట్ల పెంచుదామని కొందరు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Stree Shakti: మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్, నారా లోకేష్ (video)

ఏపీ అసెంబ్లీ భవనంలో రూ.1.5 కోట్ల వ్యయంతో హై-స్పీడ్ ప్రింటింగ్ యంత్రాలు

Banakacherla: గోదావరి-బనకచెర్ల ప్రాజెక్టును సమర్థించిన ఏపీ చంద్రబాబు

PM Modi: 103 నిమిషాల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం.. రికార్డ్ బ్రేక్

leopard: తల్లిదండ్రులతో నిద్రస్తున్న మూడేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన చిరుత.. ఆ తర్వాత ఏమైందంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

13-08-2025 బుధవారం దినఫలాలు - పిల్లల విషయంలో మంచి జరుగుతుంది...

శ్రీవారికి భారీ విరాళం.. రూ.1.1 కోట్లు విరాళంగా ఇచ్చిన హైదరాబాద్ భక్తుడు

Angarka Chaturthi: అంగారక చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే?

12-08-2025 మంగళవారం దినఫలాలు - రుణ సమస్య నుంచి గట్టెక్కుతారు....

శ్రావణ మంగళవారం- శివపార్వతులకు పంచామృతం అభిషేకం.. ఏంటి ఫలితం?

తర్వాతి కథనం
Show comments