Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరకాసుర సంహార క్షేత్రం నరకొత్తూరు, నరకదూరు, నడకుదురు

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (16:09 IST)
ముల్లోకాలను పీడించిన నరకాసుడు జన్మతః భూదేవి పుత్రుడు అతని సంహరించేందుకు శ్రీకృష్ణుడు యుద్ధం చేశాడు. మధ్యలో శ్రీకృష్ణుడు కళ్ళు తిరిగి పడిపోవడంతో భూదేవి అంశతో జన్మించిన సత్యభామ కదనరంగంలో దిగి నరకాసురుడి పీడ విరగడ చేస్తుంది. 
 
సత్యభామకు భూదేవి అంశ ఉన్నందున - నరకుడు భూమి పుత్రుడు కావటంతో సత్యభామ నరకునికి కృష్ణానది ఒడ్డున పిండప్రదానాలు చేసినట్లు నడకుదురు ఆలయం, చారిత్రక, ప్రాచీన శైవక్షేత్రం శ్రీ పృద్వీశ్వర స్వామి ఆలయ స్థలపురాణం ద్వారా తెలుస్తుంది. పృద్విశ్వర స్వామి కూడా భూదేవికి ప్రతి రూపంగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు.
 
నరకాసుర సంహారమునకు వేదికగా నిలిచిన ఈ గ్రామం కాలక్రమంలో నరకదూరు... నడకుదురుగా స్థిరపడినట్లు ఆలయ పండితులు చెబుతుంటారు. ఇంతటి గొప్ప క్షేత్రం మనకు సమీపంలో ఉండటం మన అదృష్టం. శ్రీకృష్ణుడు సత్యభామ విహరించిన పరమ పవిత్ర పాటలీ వనం ఇప్పటికీ ఆలయం పక్కనే ఉంది. పాటలీ వృక్షాలు కాశీలో, నడకుదురులో మాత్రమే కనిపించడం విశేషం. 
ఈ వృక్షాలను వేరే చోట్ల పెంచుదామని కొందరు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు

PUBG : పబ్‌జీతో పరిచయమైన వ్యక్తితో వివాహిత జంప్.. వెయ్యి కిలోమీటర్ల జర్నీ

West Bengal Horror: లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

అన్నీ చూడండి

లేటెస్ట్

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

26-06-2025 గురువారం దినఫలితాలు - అనాలోచిత నిర్ణయాలు తగవు...

Hanuman Chalisa: జూలై చివరి వరకు అంగారక యోగం.. భయం వద్దు.. హనుమాన్ చాలీసా వుందిగా?

Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామానికి మించిన మంత్రం లేదు.. స్తుతిస్తే ఎలాంటి ఫలితాలో తెలుసా?

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

తర్వాతి కథనం
Show comments