దీపావళి రోజున దక్షిణవర్తి శంఖం పూజ..

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2022 (12:53 IST)
దీపావళి పండుగ అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది దీపావళిని అక్టోబర్ 24న జరుపుకుంటారు. దీపావళి రోజున లక్ష్మిదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే లక్ష్మీ దేవితో పాటు వినాయకున్ని పూజించడం వల్ల సంపదలకు కొరతే ఉండదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలంటే తప్పకుండా భక్తి శ్రద్ధలతో దేవిని పూజించాల్సి ఉంటుంది. 
 
అలాగే దీపావళి సందర్భంగా అమ్మవారు శంఖాన్ని ధరిస్తారని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి దక్షిణవర్తి శంఖాన్ని దీపావళి రోజున పూజించడం వల్ల అన్ని రకాల సమస్యలు దూరమవుతుంది. ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి.
 
దక్షిణవర్తి శంఖం ప్రయోజనాలు:
శంఖాన్ని దక్షిణాన ఉండడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి రావు.
శత్రుహాని వుండదు
ఇంట్లో లక్ష్మి దేవి స్థిర నివాసం ఉంటుంది.
ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చెత్తతో నిండిన ఒక పాడుబడిన బావిలో ముక్కలు ముక్కలుగా మృతదేహం

జగన్‌ను ఉరికించి తరిమాం, రోజా మా దెబ్బకు పారిపోయింది: జీవన్ రెడ్డి

Winter: తెలంగాణను వదలని చలి.. ఫిబ్రవరి చివరి వరకు వదలదట

కుప్పంలో చరిత్ర సృష్టించిన ఈ-మోటొరాడ్: అతిపెద్ద ఎలక్ట్రిక్ బైసికిల్ డెలివరీతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్

చంద్రబాబుకు వైఎస్సార్ అసెంబ్లీ క్షమాపణ చెప్పడం చూశాను.. గంటా శ్రీనివాస్

అన్నీ చూడండి

లేటెస్ట్

భీష్మఏకాదశి రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా శుభమే-విష్ణు సహస్ర నామం, భగవద్గీతను?

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

29-01-2026 రాశి ఫలితాలు, ఫోన్ సందేశాలు నమ్మవద్దు

28-01-2026 బుధవారం ఫలితాలు - మొండిగా పనులు పూర్తి చేస్తారు...

జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర.. భారీ స్థాయిలో భక్తులు

తర్వాతి కథనం
Show comments