Webdunia - Bharat's app for daily news and videos

Install App

2022లో పాదయాత్రలు... తెలంగాణాను చుట్టేసిన రాజకీయ పార్టీలు

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (13:20 IST)
బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ తెలంగాణ పార్టీలు 2022లో పాదయాత్రలు చేపట్టారు. తెలంగాణను ఈ పార్టీలు చుట్టేశాయి. అధికార, విపక్షాల శత్రుత్వం ఈ యాత్రల్లోనూ కనిపించింది. రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల, బండి సంజయ్, అరవింద్, రాజాసింగ్ వంటి నేతలు ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తూ ప్రజలకు చేరువ కావడానికి ప్రయత్నించారు. 
 
ప్రభుత్వం కూడా శాంతిభద్రతల పేరుతో విపక్ష నేతలను గృహ నిర్భంధంలో ఉంచింది. అరెస్టులు చేసింది. పాదయాత్రల్లో అధికార, విపక్ష శ్రేణులు కొట్టుకుని గాయపడ్డాయి. వివాదాల కేరాఫ్ అడ్రస్, ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలుకెళ్లింది కూడా ఈ ఏడాది. 
 
టీఆర్ఎస్, బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కోట్లు ఖర్చు పెట్టిన మునుగోడు ఉప ఎన్నికలు రానున్న అసెంబ్లీ ఎన్నికల సీన్ గుర్తు చేశారు. హోరాహోరీ పోరులో టీఆర్ఎస్ వామపక్షాల మద్దతుతో గెలుపొందింది. ఓడిన అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి బలమున్నా, ఇటీవల ఉప ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ బలం పెరుగుతోందడానికి ఈ ఎన్నికలు రుజువైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments