Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతీయ పతాకానికి లోకేష్ గౌరవ వందనం... రోజా 'పప్పు' మాటలే నిజమంటూ...(వీడియో)

ఎమ్మెల్యే, నటి రోజా ఆమధ్య చాలాసార్లు మంత్రి నారా లోకేష్‌ను పప్పు అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు. ఇప్పుడు మరోసారి అదే పదాలతో నెటిజన్లు నారా లోకేష్ ఇటీవల జాతీయ పతాకానికి వందనం చేయకపోవడంపై ఉపయోగిస్తున్నారు.

Webdunia
శనివారం, 24 జూన్ 2017 (15:29 IST)
ఎమ్మెల్యే, నటి రోజా ఆమధ్య చాలాసార్లు మంత్రి నారా లోకేష్‌ను పప్పు అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు. ఇప్పుడు మరోసారి అదే పదాలతో నెటిజన్లు నారా లోకేష్ ఇటీవల జాతీయ పతాకానికి వందనం చేయకపోవడంపై ఉపయోగిస్తున్నారు. 
 
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడ జాతీయ పతాకానికి అందరూ సెల్యూట్ చేస్తూ గౌరవ వందనం చేశారు. కానీ మంత్రి నారా లోకేష్ మాత్రం అలా చూస్తుండిపోయారు. దీనిపై మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. 
 
మంత్రి నారా లోకేష్ అలా ఎందుకు మౌనంగా వున్నారంటూ ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. ఎమ్మెల్యే రోజా చెప్పినట్లే ఆయన వున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి విమర్శలు ఆయనపై వచ్చాయి. కానీ వాటి నుంచి పాఠాలను నేర్చుకుంటున్నట్లు మంత్రిగారు కనబడటంలేదంటూ చెపుతున్నారు. తిరుపతి విమానాశ్రయం వద్ద జరిగిన ఆనాటి కార్యక్రమం తాలూకు వీడియో చూడండి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments