ప్రధానిని కలిసిన లక్ష్మీపార్వతి - బాబుకు కౌంట్‌డౌన్ స్టార్ట్

మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరావు సతీమణి లక్ష్మీపార్వతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. వైకాపా గురించి ప్రధానికి వివరించారు. గత నెలరోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే అపాయింట్మెంట్ దొరక్కుంటే

Webdunia
ఆదివారం, 16 జులై 2017 (16:41 IST)
మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరావు సతీమణి లక్ష్మీపార్వతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. వైకాపా గురించి ప్రధానికి వివరించారు. గత నెలరోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే అపాయింట్మెంట్ దొరక్కుంటే లక్ష్మీపార్వతికి ప్రధాని మాట్లాడటం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. చంద్రబాబునాయుడు ఏపీలో ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారంటూ ప్రధాని దృష్టికి లక్ష్మీపార్వతి తీసుకెళ్ళారట. 
 
గత ఎన్నికల్లో బీజేపీ - తెదేపా కలిసే పనిచేశాయి. అందుకే ఏపీలో తెదేపా విజయం సాధించింది. దాంతో పాటు పవన్ కళ్యాణ్‌ సహకారం బాబుకు బాగా కలిసొచ్చింది. అయితే మూడు సంవత్సరాల తరువాత టిడిపి, బిజెపిల మధ్య బిన్నాభిప్రాయాలు వచ్చాయి. ప్రధాని చంద్రబాబు నాయుడుతో సరిగ్గా మాట్లాడడం లేదని, అందుకు ప్రధాన కారణం వైసిపి అధినేత జగన్ కలవడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 
 
వచ్చే ఎన్నికల్లో జగన్ గెలిచే అవకాశం ఉందని తెలియడంతో ప్రధాని ఆ పార్టీకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఎన్నికలకు మరో రెండేళ్ళ సమయం ఉంది. ముందస్తు ఎన్నికలు జరిగినా అందుకు సమయం ఉంటుంది. అలాంటిది ఇప్పటి నుంచే ప్రధాని చంద్రబాబు నాయుడు దూరం పెట్టడం మాత్రం చర్చకు దారితీస్తోంది. దాంతో పాటు లక్ష్మీపార్వతి ప్రధానిని కలవడం మరోసారి టిడిపి పార్టీ ఎదురుదెబ్బలాగా కనిపిస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dr. Kamakshi: ఆ దర్శకుడి కంఫర్ట్ తోనే వరుస సినిమాలు : డాక్టర్ కామాక్షి భాస్కర్ల

ఐటెమ్ సాంగ్ చేయమని ఎవరూ అడగలేదు... మీ ఫ్యామిలీలో ఎవరినైనా చేయమన్నారేమో.... ఖుష్బూ

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments