Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాసలో చేరిన ఎమ్మెల్సీలను అనర్హులుగా ప్రకటించాలి!

Webdunia
శుక్రవారం, 27 జూన్ 2014 (10:24 IST)
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నత పదవులను అనుభవించి, ఇపుడు ప్రతిపక్ష హోదాలో ఉండలేక, ఎమ్మెల్సీ పదవుల గడువు పెంచుకునేందుకు ఆకస్మికంగా తెరాసలో చేరిన ఎమ్మెల్సీలను మండలి చైర్మన్ వెంటనే అనర్హులుగా ప్రకటించాలని టి-కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సిఎల్‌పి ఉపనేత డా.జె. గీతారెడ్డి, డికె. అరుణ డిమాండ్ చేశారు. 
 
కాంగ్రెస్‌తోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన జగదీశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో అయిదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా వ్యవహారించే ఓపిక లేకనే, అధికారం కోసం తెరాసలో చేరారని అరుణ విమర్శించారు. అధికారం కోసమే తెరాసలో చేరిన వారు తాము బంగారు తెలంగాణలో ప్రభుత్వానికి సహకరించేందుకే పార్టీలో చేరామని చెప్పుకుంటున్న ఎమ్మెల్సీలు, బంగారు తెలంగాణ పదానికి నిర్వచనం చెప్పాలని అరుణ డిమాండ్ చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments