Webdunia - Bharat's app for daily news and videos

Install App

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

ఐవీఆర్
శుక్రవారం, 29 నవంబరు 2024 (23:18 IST)
కర్టెసి-ట్విట్టర్
కాకినాడ రైస్ మాఫియా ఆకాశమే హద్దుగా సాగుతుందా? స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనిఖీ చేసేందుకు వెళ్తేనే తనకు అధికారులు సహకరించలేదని విస్మయం వ్యక్తం చేసారు. ప్రస్తుతం ట్విట్టర్లో Deputy CM ట్రెండింగ్ అవుతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు అన్ని వ్యాపారాల్లో మాఫియా నడుస్తోందని గత ఎన్నికల సమయంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పదేపదే చెపుతూ వచ్చారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పౌరసరఫరాల శాఖకి జనసేన సీనియర్ నాయకుడు నాదెండ్ల మనోహర్ మంత్రి అయ్యారు. ఇక అప్పట్నుంచి అవినీతిని తిమింగలాలను పట్టుకునేందుకు ఆయన తిరుగుతూనే వున్నారు. ఈ క్రమంలో ఆయనకు దొరికిన భారీ అవినీతి తిమింగలం కాకినాడ పోర్టు ద్వారా బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న రైస్ మాఫియా.
 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments