Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి కోసం కన్నతండ్రిని భర్తతో కలిసి చంపిన కూతురు.. విజయనగరంలో దారుణం!

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (12:51 IST)
విజయనగరం జిల్లాలోని శ్రీహరిపురంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం కూతురే భర్తతో కలిసి కన్నతండ్రిని హత్య చేసింది. వివరాల్లోకి వెళితే, విజయనగరం జిల్లాకు చెందిన అప్పలనాయుడు అనే వ్యక్తి  కాంట్రాక్టులు చేస్తూ ఆస్తిని బాగా సంపాదించాడు. అతనికి  ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె.
 
అప్పలనాయుడి భార్య చనిపోవడంతో ఇంకో స్త్రీతో సంబంధం ఏర్పరచుకున్నాడు. అంతటితో ఆగిపోలేదు ఏకంగా ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నాడు. అప్పటినుండి ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి. ఆస్తి వారికి దక్కకుండా ఆ మహిళకి దక్కుతుందని భావించిన కుమార్తె తండ్రిని చంపేందుకు ప్రణాళిక రూపొందించింది. 
 
భర్త వెంకటరమణతో కలిసి తండ్రి అప్పలనాయుడిని కూతురు కొట్టి చంపింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న మల్కాపురం పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments