Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకానంద రెడ్డి మృతి: ఆయనది హత్యా? ఎవరు చంపివుంటారు?

Webdunia
శనివారం, 16 మార్చి 2019 (10:58 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డి మృతిపై అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో వివేకానంద రెడ్డి హత్యకు గురైయ్యారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివేకానంద రెడ్డి మృతిలో కడప మాజీ ఎంపీ అవినాష్‌పై అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. జగన్ కుటుంబంతో విబేధాలున్నాయనే కారణంతో ఆయనే ఈ హత్య చేయించి ఉంటారన్న కోణంలో టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 
 
వివేకా మృతి సమయంలో అక్కడ అవినాషే వున్నారని.. ఆయన సాక్ష్యాధారాల్ని మాయం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా ఈ కేసులో ప్రస్తుతం సుధాకరరెడ్డి, ఆదినారాయణ రెడ్డి, అవినాష్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లలో ఎవరైనా హత్య చేశారా, లేక వీళ్లెవరూ చెయ్యలేదా, చెయ్యించలేదా అన్నదానిపై ఏ ఆధారాలూ లేవు. 
 
అన్నీ ఆరోపణలు మాత్రమే. మరోవైపు సిట్ పోలీసులు ఇప్పటివరకూ వివేకానంద రెడ్డి కారు డ్రైవర్, ఇంట్లో పనిమనిషి సహా నలుగుర్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మరి వివేకానంద రెడ్డిది హత్యా, లేదా సహజ మరణమా అనేది తెలియాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments