Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకానంద రెడ్డి మృతి: ఆయనది హత్యా? ఎవరు చంపివుంటారు?

Webdunia
శనివారం, 16 మార్చి 2019 (10:58 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డి మృతిపై అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో వివేకానంద రెడ్డి హత్యకు గురైయ్యారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివేకానంద రెడ్డి మృతిలో కడప మాజీ ఎంపీ అవినాష్‌పై అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. జగన్ కుటుంబంతో విబేధాలున్నాయనే కారణంతో ఆయనే ఈ హత్య చేయించి ఉంటారన్న కోణంలో టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 
 
వివేకా మృతి సమయంలో అక్కడ అవినాషే వున్నారని.. ఆయన సాక్ష్యాధారాల్ని మాయం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా ఈ కేసులో ప్రస్తుతం సుధాకరరెడ్డి, ఆదినారాయణ రెడ్డి, అవినాష్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లలో ఎవరైనా హత్య చేశారా, లేక వీళ్లెవరూ చెయ్యలేదా, చెయ్యించలేదా అన్నదానిపై ఏ ఆధారాలూ లేవు. 
 
అన్నీ ఆరోపణలు మాత్రమే. మరోవైపు సిట్ పోలీసులు ఇప్పటివరకూ వివేకానంద రెడ్డి కారు డ్రైవర్, ఇంట్లో పనిమనిషి సహా నలుగుర్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మరి వివేకానంద రెడ్డిది హత్యా, లేదా సహజ మరణమా అనేది తెలియాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments