Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో బీజేపీ అధికారం సాధ్యమా...?

ప్రస్తుతం ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ చీఫ్‌ అమిత్ షా పర్యటనపైనే చర్చ. దక్షిణాది రాష్ట్రాల వైపు ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ మొదటగా తెలంగాణాపై పడింది. ఏకంగా బీజేపీ చీఫ్‌ అమిత్ షా రంగంలోకి దిగి పర

Webdunia
బుధవారం, 24 మే 2017 (13:56 IST)
ప్రస్తుతం ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ చీఫ్‌ అమిత్ షా పర్యటనపైనే చర్చ. దక్షిణాది రాష్ట్రాల వైపు ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ మొదటగా తెలంగాణాపై పడింది. ఏకంగా బీజేపీ చీఫ్‌ అమిత్ షా రంగంలోకి దిగి పర్యటన కొనసాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ అధికారంలో వచ్చి తీరుతుందనేది అమిత్ షా ధీమా. తెరాస కుటుంబ పాలనపై బురదజల్లే ప్రయత్నం చేశారు అమిత్ షా. అయితే దీనిపై ఇప్పటివరకు తెరాస నేతలు గానీ, అటు కాంగ్రెస్ పార్టీ నేతలు గానీ స్పందించలేదు. 
 
కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం ఒకటే చెబుతున్నారు తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావడం కల్లేనంటున్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడి తెలంగాణా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణా జిల్లాల్లో అభివృద్ధి జరుగుతూనే ఉంది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా తెరాసకే పట్టం కడతారని. ఇక ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికే పరిమితం కావడం ఖాయమంటున్నారు. 
 
ఇప్పటివరకు తెలంగాణాలో పెద్దగా కార్యకర్తలు, నాయకులు‌లేని బీజేపీ గెలవడమేమిటంటున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉంది కనుక బీజేపీ తెలంగాణాలో అధికారాన్ని చేజిక్కించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు మరికొందరు. మరి ఇది ఎంతవరకు సాధ్యమో వేచి చూడాల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments