Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను వదిలి ప్రియుడితో వివాహిత జంప్ ... చెరకు తోటలో శవం లభ్యం

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (13:50 IST)
కర్నాటక రాష్ట్రంలో పెళ్లయిన నాలుగు నెలలకే కట్టుకున్న భర్తను వదిలేసి తన ప్రియుడితో పారిపోయిన ఓ మహిళ చివరకు చెరకు తోటలో శవమై కనిపించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని హాసన్ జిల్లా హోళెనరసిపుర తాలూకా పరసనహళ్లి గ్రామానికి చెందిన కావ్య (23) అనే యువతికి హాసన్‌కు చెందిన ఓ యువకుడితో తల్లిదండ్రులు వైభవంగా పెళ్లి చేశారు. అయితే, వివాహమైన నాలుగు నెలలకే ఆమె తన భర్తను వదిలివేసి ప్రియుడు అవినాశ్‌తో కలిసి పారిపోయింది. అవినాశ్ ఎలాంటి పని చేయకుండా ఇంటిపట్టునే ఉంటే జులాయిగా తిరిగేవాడు. 
 
ఈ క్రమంలో మంగళవారం ఆమె ప్రియుడు స్థానిక పోలీసులను కలిసి కావ్య చెరకుతోటలో చనిపోయివుందని సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత వారంతా కలిసి చెరకుతోటకెళ్లి చూడగా, కావ్య మృతదేహం కనిపించింది. అయితే, కొంతమేరకు పాతిపెట్టివున్న మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రియుడే తమ కుమార్తెను హత్య చేసివుంటాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments