Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోను మాట్లాడొద్దన్నాడనీ భర్త జననాంగాలపై వేడి నూనె పోసిన భార్య ... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2023 (14:45 IST)
పొరుగింటివారితో ఫోనులో మాట్లాడుకున్న భర్త జననాంగాలపై కట్టుకున్న భార్య సలసల కాగుతున్న వేడివేడి నూనెల పోసింది. దీంతో తీవ్రంగా గాయపడిన భర్త.. ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌ జిల్లా మాధవి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ ప్రాంతానికి చెందిన సునీల్ ధాకడ్, భావన అనే దంపతులు ఉన్నారు. భావన మాత్రం పొద్దస్తమానం ఫోనులో పొరుగింటివారితో మాట్లాడసాగేది. దీన్ని పలుమార్లు భర్త ఖండించాడు. ఫోనులో మాట్లాడటం తగ్గించాలని హితవు పలికాడు. కానీ, భావన ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరగసాగాయి. పలుమార్లు ఫోను మాట్లాడనీయకుండా భార్యను భర్త అడ్డుకున్నాడు. 
 
దీంతో ఆగ్రహంచిన భార్య.. భర్త నిద్రపోతున్న సమయంలో వేడివేడి నూనెను అతని జననాంగాలపై పోసింది. దీంతో సునీల్ జననాంగాలు బాగా కాలిపోయాయి. వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments