Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుర్తు తెలియని మహిళపై దుండగులు అత్యాచారం... హత్య...

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2023 (16:01 IST)
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. గుర్తు తెలియని మహిళపై దుండగులు అత్యాచారం చేసి చంపేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన పహడీషరీఫ్‌ పరిధిలోని తుక్కుగూడలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తుక్కుగూడ - శ్రీశైలం రహదారిపై ఓ ప్లాస్టిక్ నుంచి అనుమానాస్పదంగా కనిపించింది. దీనిపై స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులు.. సంచిని విప్పి చూడగా అందులో మహిళ మృతదేహం ఉన్నట్టు గుర్తించి షాక్‌కు గురయ్యారు. 
 
ఆ మహిళను గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి హత్య చేసి, ఆపై నిప్పంటించినట్టు ఘటనాస్థలిలో పరిస్థితులను బట్టి అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments