Webdunia - Bharat's app for daily news and videos

Install App

తరగతి గదిలో తాళి కట్టాడు.. పెళ్లయిందంటూ అత్యాచారం చేశాడు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 23 నవంబరు 2023 (19:03 IST)
తన వద్ద చదువుకునే పదో తరగతి చదువుకునే బాలికను ఓ ఉపాధ్యాయుడు ప్రేమ పేరుతో మోసం చేశాడు. తరగతి గదిలోనే తాళి కట్టాడు. ఆ తర్వాత పెళ్లయిపోయిందంటూ అత్యాచారం చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెస్ట్ గోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. 
 
భీమవరం గ్రామీణం మండలం తాడేరు గ్రామానికి చెందిన పురెళ్ల సోమవరాజు అనే వ్యక్తి జిల్లాలోని మరో మండలంలోని ఒక పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ప్రేమిస్తున్నారనని, పెళ్లి చేసుకుంటామని చెప్పి అక్కడ చదువుతున్న ఒక విద్యార్థినిని ఈ నెల 19వ తేదీన ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని తన స్వగ్రామం తాడేరుకు తీసుకెళ్లారు. 
 
అక్కడే తాళి కట్టి పెళ్లయిందని చెప్పారు. ఆపై అత్యాచారనికి పాల్పడ్డారు. ఈ మేరకు బుధవారం బాధతురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమరాజుపై అత్యాచారం, పోక్సో, బాల్య వివాహ నిరోధక చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కోసం దిశ డీఎస్పీ ఎన్.మురళీకృష్ణను నియమిస్తూ ఎస్పీ రవిప్రకాశ్ ఆదేశాలు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments