Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ: బీటెక్ విద్యార్థిని హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు, ప్రేమ వ్యవహారమా?

Webdunia
బుధవారం, 10 మే 2023 (17:25 IST)
విజయవాడ నగర శివారు ప్రాంతమైన పెనమలూరు మండలానికి చెందిన పెదపులిపాక సమీపంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు కొందరు మాచవరం ప్రాంతానికి చెందిన బీటెక్ విద్యార్థి జీవన్‌ను హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు. దీనితో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.
 
కాగా తమ కుమారుడు బర్త్ డే పార్టీకి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడని అతడి తల్లిదండ్రులు చెప్పారు. ఐతే బర్త్ డే పార్టీ జరుగుతుండగానే జీవన్‌కి ఫోన్ వచ్చిందని అతడి స్నేహితులు పోలీసులకు తెలిపారు. ఐతే ఆ ఫోన్ ఎవరి నుంచి వచ్చిందో తెలియరాలేదు.
 
కాగా జీవన్ హత్య వెనుక ప్రేమ కారణం అయి వుంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments