Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థినికి మత్తు కలిపిన కూల్‌డ్రింక్స్ తాపించి నగ్నంగా ఫోటోషూట్

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (10:19 IST)
ఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఇంటర్ విద్యార్థినికి మత్తుమందు కలిపిన శీతలపానీయం తాగించి నగ్నంగా చేసి ఫోటోలు తీశారు. ఈ దారుణం జిల్లాలోని పెద్దడోర్నాల మండలంలో జరిగింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
మండలంలోని ఓ గ్రామానికి చెందిన దూదేకుల నాగూర్ మీరావలి (19) అనే విద్యార్థి డిప్లమో చదువుతున్నాడు. మరో గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలకు మార్కాపురం వ్చచింది. ఆమెతో ఇదివరకే పరిచయం ఉన్న మీరావలి.. ఆ విద్యార్థినితో మాటలు కలిపి, మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్స్ ఇచ్చాడు.
 
అది తాగిన కొద్దిసేపటికే ఆ యువతి స్పృహతప్పి పడిపోయింది. ఆ వెంటనే ఆమెను నగ్నంగా చేసి తన ఫోనులో వీడియోలు, ఫోటోలు తీసుకున్నాడు. వాటిని చూసిన మీరావలి స్నేహితుడు రసూల్ (22) సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అవి వైరల్ కావడంతో విద్యార్థిని తల్లిదండ్రుల దృష్టికి చేరాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

రామ్ పోతినేని తన ప్రేయసికి అనుభవంలోంచి నువ్వుంటే చాలే.. గీతం రాశారా !

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం