Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖమ్మంలో తెరాస నేత దారుణ హత్య

Webdunia
సోమవారం, 15 ఆగస్టు 2022 (14:01 IST)
ఖమ్మం జిల్లాలో తెరాస నేత దారుణ హత్యకు గురయ్యారు. జిల్లాలోని ఖమ్మం గ్రామీణ మండలం తెల్దారుపల్లి శివారులో పార్టీ నేత కృష్ణయ్యపై ఐదుగురు దుండగులు దాడి చేశారు. వేటకొడవళ్లతో ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఆయన.. అక్కడే చనిపోయారు.
 
సమాచారం తెలుసుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. హత్యా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు... హత్యకు రాజకీయ కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. 
 
కాగా, మృతుడు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం. అలాగే, ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం డైరెక్టరుగా పని చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తెలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో? రవీనా టాండన్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments