Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఎండాడలో విషాదం : మిద్దెపై నుంచి కిందపడిన వైద్య విద్యార్థి మృతి

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (15:59 IST)
విశాఖపట్టణంలోని ఎండాడలో విషాదం చోటుచేసుకుంది. మిద్దెపై నుంచి కిందపడిన ఓ వైద్య విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని గోగినేని గిరితేజగా గుర్తించారు. ఈ యువకుడు ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం విద్యాభ్యాసం చేస్తున్నాడు.
 
ఎండాడలోని వైశాఖి స్కైలైన్‌లో బి బ్లాక్‌ బహుళ అంతస్తు భవనం పైనుంచి కిందపడిపోయాడు. దీంతో గిరితేజ తలకు బలమైన దెబ్బ తగలడంతో అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments