Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఎండాడలో విషాదం : మిద్దెపై నుంచి కిందపడిన వైద్య విద్యార్థి మృతి

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (15:59 IST)
విశాఖపట్టణంలోని ఎండాడలో విషాదం చోటుచేసుకుంది. మిద్దెపై నుంచి కిందపడిన ఓ వైద్య విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని గోగినేని గిరితేజగా గుర్తించారు. ఈ యువకుడు ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం విద్యాభ్యాసం చేస్తున్నాడు.
 
ఎండాడలోని వైశాఖి స్కైలైన్‌లో బి బ్లాక్‌ బహుళ అంతస్తు భవనం పైనుంచి కిందపడిపోయాడు. దీంతో గిరితేజ తలకు బలమైన దెబ్బ తగలడంతో అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments