Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాళహస్తిలో పట్టపగలు నడిరోడ్డుపై ఇనుప రాడ్లతో యువకుడి దారుణ హత్య

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (16:52 IST)
పట్టపగలు నడిరోడ్డుపై యువకుడిని దారుణంగా హత్య చేసారు దుండగులు. ఈ ఘటన శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
శ్రీకాళహస్తిలో ఇమ్రాన్ ఖాన్ అనే యువకుడు రోడ్డుపై వెళుతుండగా కొందరు గుర్తు తెలియని దుండగలు అతడిని అడ్డగించారు. అతడితో వాగ్వాదం చేస్తూనే ఇనుప రాడ్లు తీసుకుని గొడ్డును బాదినట్లు బాదారు.
 
ఆ సమయంలో వాహనాలలో వెళుతున్నవారు కూడా ఆ భీతావహ ఘటనను చూసి వెనక్కి తిరిగి పారిపోయారు. పాతగొడవల నేపధ్యంలో ఇమ్రాన్ పైన దాడి చేసి వుండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇమ్రాన్ పలువురితో గొడవ పడుతుండేవాడనీ, అందువల్ల వారే ఈ పని చేసి వుంటారని పోలీసులు నిర్థారణకు వచ్చారు. సీసీ టీవీ ఫుటేజిలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments