శ్రీకాళహస్తిలో పట్టపగలు నడిరోడ్డుపై ఇనుప రాడ్లతో యువకుడి దారుణ హత్య

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (16:52 IST)
పట్టపగలు నడిరోడ్డుపై యువకుడిని దారుణంగా హత్య చేసారు దుండగులు. ఈ ఘటన శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
శ్రీకాళహస్తిలో ఇమ్రాన్ ఖాన్ అనే యువకుడు రోడ్డుపై వెళుతుండగా కొందరు గుర్తు తెలియని దుండగలు అతడిని అడ్డగించారు. అతడితో వాగ్వాదం చేస్తూనే ఇనుప రాడ్లు తీసుకుని గొడ్డును బాదినట్లు బాదారు.
 
ఆ సమయంలో వాహనాలలో వెళుతున్నవారు కూడా ఆ భీతావహ ఘటనను చూసి వెనక్కి తిరిగి పారిపోయారు. పాతగొడవల నేపధ్యంలో ఇమ్రాన్ పైన దాడి చేసి వుండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇమ్రాన్ పలువురితో గొడవ పడుతుండేవాడనీ, అందువల్ల వారే ఈ పని చేసి వుంటారని పోలీసులు నిర్థారణకు వచ్చారు. సీసీ టీవీ ఫుటేజిలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments