Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేక్ కట్ చేసి విద్యార్థినితో సన్నిహితంగా ఫోటోలు, ఆపై బ్లాక్ మెయిల్ చేసి గ్యాంగ్ రేప్

Webdunia
శనివారం, 9 జులై 2022 (18:16 IST)
తమిళనాడులోని కడలూరులో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని తన తోటి స్నేహితుడొకరు పుట్టినరోజు వేడుకకి రమ్మని ఆహ్వానించాడు.

 
ఆమె అక్కడికి వెళ్లగానే... కేక్ కట్ చేసిన తర్వాత ఆమెకి ఆనుకుని మరో ముగ్గురు విద్యార్థులు ఫోటో దిగారు. ఆ తర్వాత ఆ ఫోటోను ఆమె సెల్ ఫోనుకి పంపి... తమ కోర్కె తీర్చకపోతే ఆ ఫోటోను నెట్లో పెడతామని బెదిరించారు.

 
దాంతో భయపడిన విద్యార్థిని వారిని బ్రతిమాలేందుకు వెళ్లింది. ఐతే జూలై 1న సదరు విద్యార్థినిపై నలుగురు విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటనకు సంబంధించి వీడియోలు తీసి మళ్లీ బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. దీనితో విషయాన్ని బాధితురాలు తల్లికి చెప్పింది. పోలీసులకి ఫిర్యాదు చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కడలూరు జువైనల్ హోంకి తరలించారు.
 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం