Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రి బోయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది, తెల్లారేసరికి శవమై కనబడింది, ఏమైంది?

ఐవీఆర్
సోమవారం, 5 మే 2025 (16:54 IST)
ఇటీవలి కాలంలో అమ్మాయిలు-అబ్బాయిలు కలిసి రాత్రిపూట పార్టీలు చేసుకోవడం కామన్ అవుతోంది. ఐతే అంతా బాగానే వుంటే సరి. కానీ ఏదైనా తేడా వచ్చిందంటే ఎవరో ఒకరు తెల్లారేసరికి సమస్యల్లో చిక్కుకుని తన్నుకుంటుంటారు. ఇలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని మహానగర్ ప్రాంతంలో 28 ఏళ్ల వయసున్న పవన్ నివాసముంటున్నాడు. ఈ క్రమంలో ఇతడితో పనిచేసే వారితో పరిచయాలున్నాయి. దీనితో తరచూ తను అద్దెకి ఉంటున్న గదికి రమ్మంటూ ఫోన్లు చేస్తుంటారు. వచ్చినవారితో సరదాగా గడపడం అతడి అలవాటు. దీనితో తనకు బాగా పరిచయమున్న 24 ఏళ్ల యువతికి ఫోన్ చేసి రమ్మని పిలిచాడు. ఆమె వెంటనే అతడి వద్దకు చేరుకుంది. ఇక ఆరోజు రాత్రి ఏమైందో తెలియదు కానీ తెల్లారేసరికి ఆమె శవమై కనబడింది. అతడు పరారీలో వున్నాడు.
 
కాగా ఆమె తల్లిదండ్రులు మాట్లాడు.... తమ కుమార్తెపై అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. కాగా మృతురాలి భౌతిక కాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments