Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్య రమేష్ బాబుతో ఒకే గదిలో ఉండటాన్ని చూశా... నటి ఐశ్వర్య మాజీ భర్తపై కేసు

ఠాగూర్
శుక్రవారం, 15 మార్చి 2024 (09:20 IST)
తన భార్య పారిశ్రామికవేత్త రమేష్ బాబుతో ఒకే గదిలో ఉండటాన్ని తాను చూశానని టీవీ సీరియల్స్ మాజీ భర్త శ్యామ్ కుమార్ ఆరోపణలు చేశారు. దీనికి రమేష్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్యామ్ కుమార్‌పై హైదరాబాద్ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ కమలాపురికాలనీకి చెందిన వ్యాపారవేత్త రమేష్ బాబుకు మూడేళ్ల క్రితం కుటుంబ సభ్యుల ద్వారా సీరియల్ నటి ఐశ్వర్య పరిచమయ్యారు. అయితే, 2023 సెప్టెంబరు ఆరో తేదీన ఐశ్వర్యకు శ్యామ్ కుమార్ అనే వ్యక్తితో వివాహమైంది. ఆ తర్వాత వారి మధ్య మనస్పర్థలు రావడంతో వారిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి ఐశ్వర్య తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తుంది. 
 
ఈ క్రమంలో సెప్టెంబరు 26వ తేదీన రమేష్ బాబుకు శ్యామ్ కుమార్ ఫోన్ చేసి తనకు రూ.10 లక్షలు ఇవ్వకుంటే తన మాజీ భార్య ఐశ్వర్యతో దిగిన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు. ఈ బెదిరింపులకు రమేష్ బాబు ఏమాత్రం లొంగలేదు. దీంతో శ్యామ్ కుమార్ అనుకున్నట్టుగా ఐశ్వర్యతో తాను ఉన్న ఫోటోలను మార్ఫింగ్ చేసి షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న రమేష్ బాబు.. శ్యామ్ కుమార్‌పై ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments