Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూవింగ్ కారులో టీనేజ్ బాలికపై సామూహిక అఘాయిత్యం!

ఠాగూర్
మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (18:43 IST)
బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. మూవింగ్ కారులో టీనేజ్ బాలికపై సామూహిక అఘాయిత్యం జరిగింది. కణతకు తుపాకీ గురిపెట్టిమరీ బెదిరించారు. ఈ దారుణానికి పాల్పడింది ముగ్గురు వ్యక్తులు కావడం గమనార్హం. ఈ ఘటన బీహార్‌లోని సహర్షా జిల్లాలో ఈనెల 14న చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 
 
దీనిపై జిల్లా ఎస్పీ హిమాన్షు మాట్లాడుతూ.. 'ఈ నెల 14వ తేదీన సాయంత్రం ఈ దారుణం చోటుచేసుకోగా.. బాలిక సోమవారం సదర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశాం. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి.. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించాం. 
 
ఇంకా నివేదిక రావాల్సి ఉంది. ఈ వ్యవహారంలో ఒకరిని అరెస్టు చేయగా.. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నాం. తుపాకీతో బెదిరించారా? లేదా? అనే అంశంతో పాటు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. నిందితులు ఉపయోగించిన కారును సీజ్‌ చేశాం' అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments