Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూవింగ్ కారులో టీనేజ్ బాలికపై సామూహిక అఘాయిత్యం!

ఠాగూర్
మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (18:43 IST)
బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. మూవింగ్ కారులో టీనేజ్ బాలికపై సామూహిక అఘాయిత్యం జరిగింది. కణతకు తుపాకీ గురిపెట్టిమరీ బెదిరించారు. ఈ దారుణానికి పాల్పడింది ముగ్గురు వ్యక్తులు కావడం గమనార్హం. ఈ ఘటన బీహార్‌లోని సహర్షా జిల్లాలో ఈనెల 14న చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 
 
దీనిపై జిల్లా ఎస్పీ హిమాన్షు మాట్లాడుతూ.. 'ఈ నెల 14వ తేదీన సాయంత్రం ఈ దారుణం చోటుచేసుకోగా.. బాలిక సోమవారం సదర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశాం. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి.. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించాం. 
 
ఇంకా నివేదిక రావాల్సి ఉంది. ఈ వ్యవహారంలో ఒకరిని అరెస్టు చేయగా.. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నాం. తుపాకీతో బెదిరించారా? లేదా? అనే అంశంతో పాటు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. నిందితులు ఉపయోగించిన కారును సీజ్‌ చేశాం' అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments