Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహం జరిగిన 25 రోజులకే భార్య హత్య.. శవాన్ని సంచిలో కుక్కి...

Webdunia
గురువారం, 24 నవంబరు 2022 (13:45 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీరా జిల్లా క్రిస్టియన్ గంజ్‌‍లోని ద్వారకా అనే ఏరియాలో దారుణం జరిగింది. పెళ్లయిన 25 రోజులకే కట్టుకున్న భర్త చంపేశాడు. అదనపు కట్నం కోసం వేధించి ఈ కిరాతక చర్యకు పాల్పడ్డారు. భార్య గొంతుకోసి సంచిలో చుట్టి అడవిలో పడేశాడు. ఈ కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ద్వారకకు చెందిన ముఖేష్ అనే వ్యక్తి జెన్నీఫర్ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన మరుసటి రోజు నుంచే ఆయన అదనపు కట్నం కోసం భార్యను వేధింపులకు గురిచేయసాగాడు. తన ఒత్తిడి ఫలించకపోవడంతో భార్యను గొంతుకోసి చంపేసాడు. ఆ తర్వాత శవాన్ని సంచిలో మూటగట్టి అడవిలో పడేశాడు. 
 
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముఖేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాన్ని వెల్లడించారు. భార్య మృతదేహాన్ని ముఖేశ్ స్కూటీపై తీసుకెళ్లి అడవిలో పడేసినట్టు చెప్పాడు. నిందితుని సాహయంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments