Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలుడిపై న్యాయమూర్తి అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (09:47 IST)
బాధితులకు న్యాయం చేయాల్సిన న్యాయమూర్తే నేరానికి పాల్పడ్డాడు. ఓ బాలుడుపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తన వద్ద పనిచేసే మరో ఇద్దరితో కలిసి ఈ పాడు పనికి పాల్పడ్డాడు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో జరిగింది. 
 
ఏసీబీ కేసులను విచారించే ప్రత్యేక నాయమూర్తి జితేంద్ర సింగ్‌ గోలియా, ఆయన వద్ద స్టెనోగా పనిచేసే అన్షుల్‌ సోని, మరో ఉద్యోగి రాహుల్‌ కటారియా.. తమ కుమారుడికి మత్తు మందు ఇచ్చి నెలరోజులుగా లైంగికవేధింపునకు గురిచేస్తున్నారని బాధితుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
తమ అఘాయుయిత్యాలను ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించాని ఆమె ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ బాధ్యతను ఓ పోలీసు ఉన్నతాధికారికి అప్పగించారు. 
 
కాగా బాధిత బాలుడిని చంపుతామని ఎసీబీ సర్కిల్‌ అధికారి పరమేశ్వర్‌ లాల్‌ యాదవ్‌, నిందితులు సోని, కటారియా బెదిరించినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments