Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫెసర్ల వేధింపులు.. నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 14 ఆగస్టు 2022 (17:10 IST)
తమిళనాడు రాష్ట్రంలో విద్యార్థినిలు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా వేలూరు జిల్లాలోని గుడియాత్తంకు చెందిన ఓ నర్సింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రొఫెసర్ల వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
 
గుడియాత్తం పట్టణానికి చెందిన కుమరేశన్ అనే వ్యక్తి కుమార్తె కార్తీక దేవి (21) ఏపీలోని చిత్తూరు జిల్లా అరకొండ ప్రాంతంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ చివరి సంవత్సరం చదవుతోంది.
 
ఈమెను విభాగాధిపతితో పాటు ఇతర అధ్యాపక సిబ్బంది కూడా వేధింపులకు గురి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపులు భరించలేని కార్తీకదేవి బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments