Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫెసర్ల వేధింపులు.. నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 14 ఆగస్టు 2022 (17:10 IST)
తమిళనాడు రాష్ట్రంలో విద్యార్థినిలు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా వేలూరు జిల్లాలోని గుడియాత్తంకు చెందిన ఓ నర్సింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రొఫెసర్ల వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
 
గుడియాత్తం పట్టణానికి చెందిన కుమరేశన్ అనే వ్యక్తి కుమార్తె కార్తీక దేవి (21) ఏపీలోని చిత్తూరు జిల్లా అరకొండ ప్రాంతంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ చివరి సంవత్సరం చదవుతోంది.
 
ఈమెను విభాగాధిపతితో పాటు ఇతర అధ్యాపక సిబ్బంది కూడా వేధింపులకు గురి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపులు భరించలేని కార్తీకదేవి బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments