Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామారెడ్డి మిస్టరీ డెత్స్.. ఆత్మహత్యలా?.. హత్యలా? (Video)

ఠాగూర్
గురువారం, 26 డిశెంబరు 2024 (09:18 IST)
తెలంగాణా రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇద్దరు అనుమానాస్పదంగా మృతి చెందారు. వీరిలో ఒకరు మహిళా కానిస్టేబుల్ కాగా, మరొకరు కంప్యూటర్ ఆపరేటర్. ఈ ఇద్దరి శవాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు.
 
మహిళా కానిస్టేబుల్ శృతి మృతదేహంతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు చెరువులో కనిపించాయి. ఈ రెండు మృతదేహాలను గజ ఈతగాళ్లు వెలికి తీస్తున్నారు. చెరువు కట్ట వద్ద భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ వ్యక్తిగత కారు కనిపించడం ఇపుడు పలు అనుమానాలకు తావిస్తుంది. 
 
అలాగే, ఘటనాస్థలంలో శృతి, నిఖిల్ మొబైల్ ఫోన్లు కనిపించాయి. ఘటనా స్థలానికి సాయికుమార్ కూడా కారులో వచ్చారని అనుమానం.. ఆయన అదృశ్శ్యంపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంమీద మహిళా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మిస్టరీ మరణాలు ఇపుడు అనుమానాస్పదంగా మారాయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anjali: అంజలి లీడ్ రోల్ లో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల చిత్రం

అఖండ2 కి నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు

గర్భవతి అని తెలిసినా ఆ నిర్మాత వదిలిపెట్టలేదు : రాధిక ఆప్టే

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

తర్వాతి కథనం
Show comments