Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైసూరు యువతిపై గ్యాంగ్ రేప్: షాక్‌లో బాధితురాలు, అదుపులో ఐదుగురు నిందితులు

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (16:23 IST)
మైసూరు సామూహిక అత్యాచార ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా తమిళనాడులోని తిరుప్పూరుకి చెందిన రోజుకూలీలుగా తేలింది. పొట్ట చేతబట్టుకుని కూలి కోసం వచ్చిన వీరు కామాంధులయ్యారు. శనివారం నాడు ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆ రాష్ట్ర డిజిపి తెలిపారు.
 
ఈ కేసుకు సంబంధించిన నిందితులందరూ తమిళనాడు తిరుప్పూరు జిల్లాకు చెందినవారు. ఈ దారుణానికి పాల్పడినవారిలో ఒకరు మైనర్ అనీ, మరొకడు పరారీలో వున్నట్లు తెలియజేసారు.
 
కాగా ఆగస్టు 24న మైసూరు శివారు ప్రాంతానికి ఎంబీఎ విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి వస్తుంది. ఈ క్రమంలో వారిద్దరినీ అటకాయించిన కామాంధులు యువకుడిపై దాడి చేసారు. ఆ తర్వాత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇద్దరికీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితురాలు షాక్ లో వుండటంతో పోలీసులు పూర్తి వివరాలు సేకరించలేపోతున్నట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి జ్ఞానేంద్ర తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

సరిగ్గా 10 యేళ్ల క్రితం మేం ముగ్గురం... 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్..

భయపెట్టబోతున్న అప్సరా రాణి.. రాచరికం - పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో షురూ

సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ కథతో సుధీర్ బాబు నూతన చిత్రం

నటి గా అవకాశాలు కోసం ఆచితూచి అడుగులేస్తున్న శివానీ రాజశేఖర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం