Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైసూరు యువతిపై గ్యాంగ్ రేప్: షాక్‌లో బాధితురాలు, అదుపులో ఐదుగురు నిందితులు

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (16:23 IST)
మైసూరు సామూహిక అత్యాచార ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా తమిళనాడులోని తిరుప్పూరుకి చెందిన రోజుకూలీలుగా తేలింది. పొట్ట చేతబట్టుకుని కూలి కోసం వచ్చిన వీరు కామాంధులయ్యారు. శనివారం నాడు ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆ రాష్ట్ర డిజిపి తెలిపారు.
 
ఈ కేసుకు సంబంధించిన నిందితులందరూ తమిళనాడు తిరుప్పూరు జిల్లాకు చెందినవారు. ఈ దారుణానికి పాల్పడినవారిలో ఒకరు మైనర్ అనీ, మరొకడు పరారీలో వున్నట్లు తెలియజేసారు.
 
కాగా ఆగస్టు 24న మైసూరు శివారు ప్రాంతానికి ఎంబీఎ విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి వస్తుంది. ఈ క్రమంలో వారిద్దరినీ అటకాయించిన కామాంధులు యువకుడిపై దాడి చేసారు. ఆ తర్వాత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇద్దరికీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితురాలు షాక్ లో వుండటంతో పోలీసులు పూర్తి వివరాలు సేకరించలేపోతున్నట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి జ్ఞానేంద్ర తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం