Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైసూరు యువతిపై గ్యాంగ్ రేప్: షాక్‌లో బాధితురాలు, అదుపులో ఐదుగురు నిందితులు

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (16:23 IST)
మైసూరు సామూహిక అత్యాచార ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా తమిళనాడులోని తిరుప్పూరుకి చెందిన రోజుకూలీలుగా తేలింది. పొట్ట చేతబట్టుకుని కూలి కోసం వచ్చిన వీరు కామాంధులయ్యారు. శనివారం నాడు ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆ రాష్ట్ర డిజిపి తెలిపారు.
 
ఈ కేసుకు సంబంధించిన నిందితులందరూ తమిళనాడు తిరుప్పూరు జిల్లాకు చెందినవారు. ఈ దారుణానికి పాల్పడినవారిలో ఒకరు మైనర్ అనీ, మరొకడు పరారీలో వున్నట్లు తెలియజేసారు.
 
కాగా ఆగస్టు 24న మైసూరు శివారు ప్రాంతానికి ఎంబీఎ విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి వస్తుంది. ఈ క్రమంలో వారిద్దరినీ అటకాయించిన కామాంధులు యువకుడిపై దాడి చేసారు. ఆ తర్వాత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇద్దరికీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితురాలు షాక్ లో వుండటంతో పోలీసులు పూర్తి వివరాలు సేకరించలేపోతున్నట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి జ్ఞానేంద్ర తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం