Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఆత్మహత్యకు నా భర్తే కారణం... గోడపై రాసి ప్రాణాలు తీసుకుంది...

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (15:31 IST)
నా చావుకు నా భర్తే కారణం అంటూ గోడపై రాసిమరీ ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుణాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గణాలోని ఫతేగఢ్‌కు చెందిన 42 యేళ్ల ఉమ అలియాస్ జ్యోతి అగర్వాల్‌కు ఫతేనగర్‌కు పురుగుల మందు వ్యాపారి దీపక్ అగర్వాల్ అనే వ్యక్తితో 11 నెలల క్రితం వివాహమైంది. కొంతకాలంపాటు వీరి సంసారం సాఫీగా సాగిపోయింది. ఈ క్రమంలో దీపక్‌కు మరో మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు ఆరంభమయ్యాయి. మరోవైపు, దీపక్ వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో జ్యోతి ఆత్మహత్య చేసుకుంది. 
 
ఆత్మహత్య చేసుకునేముందు తనపై జరిగిన చిత్ర హింసల గురించి గోడలపై రాసింది. తన భర్తకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని, కోటాలో నివసిస్తున్న ఓ మహిళ తన సంసారంలో నిప్పులు పోసిందని, తన చావుకు భర్తే కారణమని ఆమె గోడపై రాసింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments