మహారాష్ట్రలో దారుణం.. ప్రియుడిని కట్టేసి.. ప్రియురాలిపై సామూహిక అత్యాచారం

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2023 (10:21 IST)
ముంబై నగర శివారు ప్రాంతంలో దారుణం జరిగింది. ప్రియుడుని కట్టేసి, ప్రియురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబై మహానగర శివారు ప్రాంతమైన విహార్‌లోని సాయినాథ్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి, యువకుడు ప్రేమించుకుంటున్నారు. ఈ జంట బుధవారం ఏకాంతంగా మాట్లాడుకునేందుకు కొండపైకి వెళ్లారు. అక్కడ పీకల్లోతు ప్రేమలో మునిగిపోవడంతో చీకటిపడిన విషయాన్ని కూడా వారు మరిచిపోయారు. 
 
ఆ సమయంలో ఇద్దరు దుండగులు వారిద్దరిపై దాడి చేశారు. యువకుడి కాళ్లు చేతులు కట్టేశారు. ఆ యువతిని బెదిరించి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. వారిబారి నుంచి తప్పించుకున్న బాధితులు కుటుంబ సభ్యుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. అలాగే, ఈ ఘటనపై తక్షణం స్పందించిన పోలీసులు.. అత్యాచారానికి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments