Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోకల్ ట్రైనులో 20 యేళ్ళ యువతిపై అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
గురువారం, 15 జూన్ 2023 (16:17 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. మూవింగ్ ట్రైనులో 20 యేళ్ల యువతిపై ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గిర్గౌన్ ప్రాంతానికి చెందిన 20 యేళ్ల యువతి పరీక్ష రాసేందుకు పరీక్షా కేంద్రానికి  వెళ్లేందుకు రైలు సీఎస్ఎంటీ వద్దకు హార్బర్ లైను లోకల్ ట్రైనులో ఎక్కింది. లేడీస్ కంపార్ట్‌మెంటులోకి 40 యేళ్ల ఓ వ్యక్తి ఎక్కాడు. 
 
ఆ సమయంలో కంపార్టుమెంటులో ఒక్కరూ లేరు. ఇంతలో ఆ ట్రైన్ బయలుదేరడంతో ఆ వ్యక్తి ఆ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో మస్జీద్ స్టేషన్ వద్ద రైలు దూకి పారిపోయాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన సీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు నిందితుడి కోసం ముంబైలో గాలించి చివరకు బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతనిపై అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments