Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోకల్ ట్రైనులో 20 యేళ్ళ యువతిపై అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
గురువారం, 15 జూన్ 2023 (16:17 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అవమానవీయ ఘటన చోటుచేసుకుంది. మూవింగ్ ట్రైనులో 20 యేళ్ల యువతిపై ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గిర్గౌన్ ప్రాంతానికి చెందిన 20 యేళ్ల యువతి పరీక్ష రాసేందుకు పరీక్షా కేంద్రానికి  వెళ్లేందుకు రైలు సీఎస్ఎంటీ వద్దకు హార్బర్ లైను లోకల్ ట్రైనులో ఎక్కింది. లేడీస్ కంపార్ట్‌మెంటులోకి 40 యేళ్ల ఓ వ్యక్తి ఎక్కాడు. 
 
ఆ సమయంలో కంపార్టుమెంటులో ఒక్కరూ లేరు. ఇంతలో ఆ ట్రైన్ బయలుదేరడంతో ఆ వ్యక్తి ఆ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో మస్జీద్ స్టేషన్ వద్ద రైలు దూకి పారిపోయాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన సీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు నిందితుడి కోసం ముంబైలో గాలించి చివరకు బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతనిపై అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత... వీడియో వైరల్!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని వదిలేశాడు.. రాజ్ తరుణ్‌పై లావణ్య

కాలంతోపాటు రజనీకాంత్, మోహన్ బాబు స్నేహం పరుగెడుతుంది

నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సూర్య మూవీ కంగువ

మిడిల్ క్లాస్ కష్టాలు, ఎమోషన్స్ తో సారంగదరియా’ ట్రైలర్ - ఆవిష్కరించిన హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments