Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తె అప్పగింత వేళ ఆగిన గుండె... పెళ్లింట విషాదం!

ఠాగూర్
సోమవారం, 18 ఆగస్టు 2025 (08:52 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదకర ఘటన ఒకటి చోటుచేసుకుంది. అత్తారింటికి కుమార్తెను అప్పగిస్తున్న వేళ ఓ తల్లి గుండె ఆగిపోయింది. దీంతో అప్పటివరకు ఎంతో సంతోషంగా కళకళలాడుతున్న పెళ్లింట విషాదం నెలకొంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
భద్రాద్రి జిల్లాలోని కామేపల్లి మండంల అబ్బాసుపురం తండాకు చెందిన బానోత్ మోహన్ లాల్ కళ్యాణి (38) అనే దంపతులు ప్రథమ కుమార్తె సింధును టేకులపల్లి మండలం కొత్తతండాకు చెందిన యువకుడితో ఎంతో సంతోషంగా ఆదివారం వివాహం జరిపించారు. 
 
సాయంత్రం కుమార్తె అప్పగింతల కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనైన తల్లి బానోతు కళ్యాణి ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతిచెందింది. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments