Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ దారుణం : 9వ తరగతి బాలికపై సామూహిక అత్యాచారం

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2022 (09:34 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి మైనర్ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. ముగ్గురు కామాంధులు ఈ దారుణానికి పాల్పడ్డారు. దీనిపై బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.
 
మీర్‌పేటలోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికపై అతని ముగ్గురు స్నేహితులు సామూహిత అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి అతడిపై కేసు పెట్టింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకుని మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనకు గురి చేసింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments