Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ దారుణం : 9వ తరగతి బాలికపై సామూహిక అత్యాచారం

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2022 (09:34 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి మైనర్ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. ముగ్గురు కామాంధులు ఈ దారుణానికి పాల్పడ్డారు. దీనిపై బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.
 
మీర్‌పేటలోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికపై అతని ముగ్గురు స్నేహితులు సామూహిత అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి అతడిపై కేసు పెట్టింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకుని మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనకు గురి చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments