Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ దారుణం : 9వ తరగతి బాలికపై సామూహిక అత్యాచారం

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2022 (09:34 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి మైనర్ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. ముగ్గురు కామాంధులు ఈ దారుణానికి పాల్పడ్డారు. దీనిపై బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.
 
మీర్‌పేటలోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికపై అతని ముగ్గురు స్నేహితులు సామూహిత అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి అతడిపై కేసు పెట్టింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకుని మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనకు గురి చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments