Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగరాయ వైద్య కాలేజీ విద్యార్థి ఆత్మహత్య.. ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అవుతాడనుకుంటే?

సెల్వి
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (17:42 IST)
ఏపీలోని రంగరాయ మెడికల్ కాలేజీలో సోమవారం రాత్రి విషాదకరమైన సంఘటన జరిగింది. 22 ఏళ్ల ఎంబిబిఎస్ విద్యార్థి రావూర్ సాయిరామ్ తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
ఈ సంఘటన తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో జరిగింది. రెండవ సంవత్సరం వైద్య విద్యార్థి అయిన సాయిరామ్ తన గదిలోకి తాళం వేసుకున్నట్లు తెలిసింది. చాలాసేపటికి బయటికి రాకపోవడంతో తోటి విద్యార్థులు ఆందోళన చెంది బలవంతంగా తలుపు తెరిచి చూడగా అతను సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. 
 
హాస్టల్ సిబ్బందికి, సాయిరామ్ తండ్రికి విషయాన్ని తెలియజేశారు. ఇంకా స్థానిక ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. కానీ మార్గమధ్యలోనే సాయిరామ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: మాస్ జాతర ఆలస్యమైనా అసలైన పండుగను సిద్ధమంటూ నిర్మాతలు ప్రకటన

Sivakarthikeyan : మానసిక స్థితి కలిగిన వ్యక్తిగా శివకార్తికేయన్ మదరాసి

OG: పవన్ కళ్యాణ్ పుట్టినరోజున దే కాల్ హిమ్ ఓజీ. నుంచి కొత్త అప్ డేట్

Nara Rohit: తను నా లక్కీ చార్మ్.. అందుకే సుందరకాండ చేశాం : నారా రోహిత్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments