రంగరాయ వైద్య కాలేజీ విద్యార్థి ఆత్మహత్య.. ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అవుతాడనుకుంటే?

సెల్వి
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (17:42 IST)
ఏపీలోని రంగరాయ మెడికల్ కాలేజీలో సోమవారం రాత్రి విషాదకరమైన సంఘటన జరిగింది. 22 ఏళ్ల ఎంబిబిఎస్ విద్యార్థి రావూర్ సాయిరామ్ తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
ఈ సంఘటన తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో జరిగింది. రెండవ సంవత్సరం వైద్య విద్యార్థి అయిన సాయిరామ్ తన గదిలోకి తాళం వేసుకున్నట్లు తెలిసింది. చాలాసేపటికి బయటికి రాకపోవడంతో తోటి విద్యార్థులు ఆందోళన చెంది బలవంతంగా తలుపు తెరిచి చూడగా అతను సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. 
 
హాస్టల్ సిబ్బందికి, సాయిరామ్ తండ్రికి విషయాన్ని తెలియజేశారు. ఇంకా స్థానిక ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. కానీ మార్గమధ్యలోనే సాయిరామ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments