Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో దారుణం : కట్నం కోసం కడతేర్చారు..

Webdunia
గురువారం, 5 మే 2022 (14:04 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కట్నం కోసం కట్టుకున్న భార్యను కసాయి భర్త హతమార్చారు. కట్నం కోసం అత్త (మృతురాలి తల్లి) ఎందుటే భార్య గొంతుకోసి చంపేశారు. ఈ దారుణం రాష్ట్రంలోని ఘాజీపూర్ జిల్లా సహేరి గ్రామంలో జరిగింది. ఈ నెల 2వ తేదీన ఈ దారుణం జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ ప్రాంతానికి చెందిన ఓమహిళతో ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. ఈయన అత్తమామల భూమిలో తన భార్యకు కూడా వాటా ఇవ్వాలని, అదీ కూడా కట్నం రూపంలో ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అందుకు వారు నిరాకరించారు. దీంతో అత్త భార్యను నెట్టేసి గాయపరిచాడు. 
 
ఆ తర్వాత ఆవశంతో కూరగాయలు తరిగే కత్తితో భార్య గొంతుకోసి ఉసురు తీశాడు. అత్త ఎదుటే దారుణానికి పాల్పడిన నిందితుడు పారిపోయాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసుల కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments